తెల్లదొరల పాలన అంతా నల్ల మచ్చల మయమే. ఘోర దురంతాల దొంతరే. అందులో అన్నిటికన్నా కొట్టొచ్చినట్టు కనిపించేవి పంజాబ్లో జరిగిన ఘాతుకాలు. అందుకు కారకుడు లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓడ్వయ్యర్.
బీహార్లోని చంపారన్ జిల్లాలో పంట సాగుపై ఎస్టేట్లదే నిర్ణయం. నీలిమందు తోటలు సాగు జేసే రైతులను తెల్ల యజమానులు పన్నుల పేరుతో పీక్కుతినేవారు. భూమి పన్నునుంచి పెళ్లి పన్ను దాకా.. ఓ యాభైరకాల పన్నులు వేసేవాళ్�
తన ఆదివాసీలపై దాష్టీకాన్ని చూడలేక బ్రిటిషర్లను ఎదిరించిన విప్లవకారుడు. అమాయకులను అధిక శిస్తుతో వేధిస్తున్న తెల్లవాళ్లపై పోరుబావుటా ఎగరేసిన అడవిబిడ్డ. తన అనుచరులతో కలిసి బ్రిటిష్ కంపెనీ కోశాగారాన్ని
అమృత్సర్లో మార్షల్లా అమలు అందరికీ తెలుసు. అలాంటిదే మరోచోటా జరిగింది. అది మరుగునపడిన చరిత్ర. శాంతియుతంగా మొదలైన శాసనోల్లంఘన.. గాంధీ అరెస్టుతో తీవ్రమైనరూపం దాల్చి షోలాపూర్లో తిరుగుబాటునే లేవదీసింది.
రైతుల హక్కుల కోసం ప్రస్తుతం దేశమంతటా పోరాటాలు నడుస్తున్నాయి. అయితే, అన్నదాతలకోసం స్వాతంత్య్రోద్యమ కాలంలోనే ఉద్యమాలు నడిపాడు మరాఠా ‘సేనాపతి’ పాండురంగ మహదేవ్ బాపట్. సామాన్యుడి జీవించే హక్కును హరిస్తు�
భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. 1947 ఆగస్టు 15న ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగిరింది. స్వతంత్ర భారత సమాఖ్యలో హైదరాబాద్ సంస్థానం విలీనం కావాలన్నది భారత జాతీయోద్యమ నాయకుల కోరిక.
సాధారణ గాంధీని మహాత్మునిగా మలిచింది ఆయన ఆచరణ. అయితే, ఆ ఆచరణకు ప్రేరణనిచ్చింది జాన్ రస్కిన్ రచన. ఓ ఆంగ్లేయుడు చిరు కానుకగా ఇచ్చిన పుస్తకం తెల్లారే సరికి గాంధీని మార్చివేసింది! ‘అన్టు దిస్ లాస్ట్' చదవక