తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీవోఏ) హైదరాబాద్ సిటీ కమిటీ నూతన అధ్యక్షుడిగా వెంకట్ గండూరు, కార్యదర్శిగా నిరంజన్రెడ్డి, ట్రెజరర్గా స్వర్ణలత ఎన్నికయ్యారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. వడి బియ్యం, చీర సారెలతో భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. పచ్చి కుం�
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరకు (Ujjaini Mahankali Bonalu) ఎలాంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు జరిగాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. అమ్మవారు భవిష్యవాణిలో బోనాల కార్యక్రమం బాగా జరిగి�
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర (Ujjaini Mahankali Bonalu) వైభవంగా జరుగుతున్నది. అమ్మవారి బోనాల కార్యక్రమంలో భాగంగా కీలక ఘట్టమైన రంగం (Rangam) కార్యక్రమం జరిగింది.
ఒక జీవన్మృతుడి అవయవదానం.. అంధుడికి చూపునిస్తుంది. హృద్రోగికి గుండె స్పందన ప్రసాదిస్తుంది. కాలేయ వ్యాధిగ్రస్థుడికి సంజీవని అవుతుంది. మూత్రపిండ రోగికి అండగా నిలుస్తుంది. కొన్ని కుటుంబాలు వీధిన పడకుండా కా�
Rangam | సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా జరుగుతున్నది. అమ్మవారి బోనాల కార్యక్రమంలో భాగంగా ఆలయంలో రంగం (Rangam) కార్యక్రమం జరిగింది
ఏదైనా సాధించాలనే తపన మనస్సులో గట్టిగా ఉంటే విజయం తప్పనిసరిగా వరిస్తుంది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అనుకున్న లక్ష్యాన్ని విస్మరించకుండా ప్రయత్నాలు సాగిస్తే ప్రతిఒక్కరూ సక్సెస్ బాటలో నడుస్తారు. కొందర�
భూపాలపల్లి : అటవీశాఖ భూముల్లో కాస్తుకున్న రైతులు పట్టాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కూరాకుల స్వర్ణలత కోరారు. మంగళవారం భూపాలపల్లి మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో పోడు భూములకు ఆర్
చిట్యాల: కరోనా వాక్సినేషన్ డ్రైవ్ను వేగవంతం చేసి వందశాతం వాక్సిన్ వేసుకునేలా చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ స్వర్ణలత అన్నారు. గురువారం మండలంలోని ఏలేటి రామయ్యపల్లి, నవాబుపేటలో నిర్వహించిన వ
అమీర్పేట్:అవయవదానం పట్ల ప్రజల్లో అవగాహన మరింత పెరగాల్సి ఉందని రాష్ట్ర జీవన్దాన్ ప్రోగ్రామ్ ఇన్చార్జ్ డాక్టర్ఇ.స్వర్ణలత పేర్కొన్నారు. కరోనా సృష్టించిన కష్టకాలం అవయవ దానంపై తీవ్ర ప్రభావం చూపింద�
మహంకాళి ఆలయంలో భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత | సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆలయంలో రంగం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిప