తక్కువ సమయంలో కొద్దిపాటి నీటిని ఉపయోగించుకొని చేతికొచ్చే పంట పొద్దు తిరుగుడు పువ్వు. నూనె గింజల్లో ముఖ్యమైనది ఈ పంట. ప్రస్తుత కాలంలో ఈ నూనె వినియోగం ఎక్కువ అవుతుండగా, మార్కెట్లో పొద్దు తిరుగుడుకు డిమాం
ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ రాల ప్రకారం... బోడుప్పల్ ఎన్ఐఎన్ కాలనీలో నివాసం ఉంటున్న రాజు కూతురు స్వప్న స్థానికం�
అద్వితీయ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘బ్రహ్మచారి’. మల్లేశం, సిరి, స్వప్న నటిస్తున్న ఈ చిత్రానికి నర్సింగ్ దర్శకుడు. త్వరలో విడుదలకానుంది. ఈ చిత్ర ఆడియో టీజర్ను ఎంఎల్సీ దేశపతి శ్రీ�
ఉన్నత విద్యాభ్యాసం చేసిన దంపతులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా సొంత కాళ్లపై నిలబడి పదిమందికి ఉపాధిని కల్పించాలనే సంకల్పంతో ముందుకు సాగారు. వ్యవసాయంపై ప్రేమ, మక్కువ ఉండడంతో తమ సొంత పొలంలోనే పూల స
కరోనా వలన డిజిటల్ ప్లాట్ఫాంలకు భారీగా ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా మంది ప్రముఖులు కొత్త ఓటీటీ సంస్థలను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సంచలన దర్శకుడ
కరోనా వలన పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. థియేటర్స్కు వెళ్లాలంటే జనాలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో డిజిటల్ రంగంకు ఆదరణ బాగా లభిస్తుంది. కొత్త కొత్త ఓటీటీలు పుట్టుకొస్తు�
అందరూ చేత్తో బొమ్మలేస్తారు. కానీ, కేరళ యువతి స్వప్న అగస్టీన్ మాత్రం రెండు చేతులూ లేకపోయినా, కాలివేళ్ళతో కుంచె పట్టుకొని కళాఖండాలకు ప్రాణం పోస్తున్నది. తను ‘మౌత్ అండ్ ఫుట్ పెయింటింగ్ ఆర్ట్స్ అసోసియ