యువ శక్తితో అభివృద్ధి చెందిన దేశం కావాలన్న కల సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రానున్న 25 ఏండ్లలో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువతదే కీలక భూమిక అవుతుందని ఆయన స్పష్టం చేశారు.
స్వామి వివేకానంద జ యంతి సందర్భంగా శుక్రవారం జడ్చర్లలో వేర్వేరు గా పలువురు నాయకులు ఆయనకు ఘన నివాళులర్పించారు. మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులోని వివేకానందుడి విగ్రహానికి జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్యత
మండల కేంద్రంలోని సేవాజ్యోతి శరణాలయంలో వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీదేవి మల్లేశం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 161వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించ
స్వామి వివేకానంద మహనీయుడని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు మండలంలోని చెంగోల్, పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన వివేకానంద జయంతి వేడుకల్లో ఆయన పా�
జిల్లా వ్యాప్తంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలను శుక్రవారం పలు సంఘాలు, యువజన సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక జ్యోతి నగర్లోని వివేకానంద చౌరస్తాలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వే
వయసుకు మించిన మనసుతో వినూత్న ఆలోచనలతో యువత సామాజిక సేవలో భాగస్వామ్యమవుతున్నది. ఓ వైపు తమ బాధ్యత నిర్వర్తిస్తునే మరోవైపు సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారు. ఉద్యోగ బాధ్యతలో ఉంటూ.. కూడా సామాజిక సేవల
‘పేద వాడు చదువుకు చేరువ కాకపోతే.. చదువే పేదవాడి చెంతకు వెళ్లాలి’ అనే స్వామి వివేకానంద సూక్తిని స్ఫూర్తిగా తీసుకొని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కస్తూరి శ్రీచరణ్.