ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నదిపై అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాలని మరోసారి సోమవారం బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చింది.
మోదీ సర్కారు తెచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేఆర్ సురేశ్రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో శుక�
sand mafia | జిల్లాలో కొనసాగుతున్న అక్రమ మట్టిదందాపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంల
సాధారణ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఉద్యోగి నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని, జిల్లాకు మంచి పేరు తెచ్చేందుకు సహకరించాలని అధికారులకు, సిబ్బందికి నూతన కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.
జగిత్యాలలో నిర్వహించిన సీఎం సభకు జనం పోటెత్తారు. అడుగడుగునా అధినేతకు స్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు పోటీపడ్డాయి. తమ పట్టణానికి వచ్చిన రాష్ట్ర ప్రగతిసారథికి జగిత్యాల జనం వీధుల్లోకి వచ్చి గౌరవ సూచకం
కేంద్రం ఇష్టారీతిగా పెంచుతున్న నిత్యావసర సరుకుల ధరలతో పేదల బతుకు ప్రశ్నార్థకంగా మారిందని రాజ్యసభలో టీఆర్ఎస్ పక్ష ఉపనేత కేఆర్ సురేశ్రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాల కారణంగా వ�
నల్లగొండ ఏప్రిల్ 18 : జిల్లాలో ప్రభుత్వ రికగ్నైజ్డ్ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన స్కూల్ బస్సులను పెండ్లిండ్లు, శుభకార్యాలు, ఫంక్షన్ లకు ఉపయోగిస్తే చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జిల�
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2022-23పై ఇవాళ రాజ్యసభలో సాధారణ చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి మాట్లాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ప్
రూ.760 కోట్లకు కొంటున్న హైదరాబాదీ కంపెనీ హైదరాబాద్, ఫిబ్రవరి 7: అమెరికాకు చెందిన ఓ డిజిటల్ ఆడియో సంస్థ.. హైదరాబాద్కు చెందిన ఐటీ, డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్స్ కంపెనీ బ్రైట్కామ్ గ్రూప్ చేతికి వస్త