రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. న్యాయవాదులు గౌస్ మీరా మొహినుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకి
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తడకమళ్ల వినోద్కుమార్ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన జస్టిస్ వినోద్�
తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న ఇద్దరు న్యాయమూర్తులను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ఖన్నా నేతృత్వంలోని కొలీజియం కేంద్�
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య (34) మళ్లీ పూర్తిస్థాయి సామర్థ్యాన్ని చేరుకుంది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరా�
దేశ అత్యున్నత న్యాయస్థానానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ‘కొలీజియం’ విషయంలో వివాదం కొనసాగుతున్నది. సుప్రీంకోర్టు సహా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల ఎంపిక సుప్రీంకోర్టు కొలీజియం ద్వారానే
Madras High Court | మద్రాసు హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు కొలీజియం ఐదుగురు న్యాయమూర్తుల పేర్లను కేంద్రానికి సిఫారసు చేసింది. వారిలో మహా కవి శ్రీశ్రీ కుమార్తె జస్టిస్ నిడుమోలు మాలా, జస్టిస్ ఏఏ నక�
తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ అలోక్ అరధేను నియమించాలని కేంద్రా నికి సిఫారసు చేసింది. జస్ట�
Supreme Court Collegium | ఏడు రాష్ట్రాల హైకోర్టుల్లో కొత్త ప్రధాన న్యాయమూర్తులు బాధ్యతలు స్వీకరించనున్నారు. బొంబాయి. గుజరాత్, తెలంగాణ, ఏపీ సహా ఏడు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం సిఫారసు �
SC Collegium | సుప్రీంకోర్టుపై పైచేయి సాధించేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్ర పన్నింది. కొలీజియంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిని చేర్చాలని సీజేఐకి సూచిస్తూ న్యాయ మంత్రి లేఖ రాశారు.
High Courts judges transfer | పలు రాష్ట్రాల హైకోర్టుల్లోని న్యాయమూర్తులు బదిలీ కానున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం గురువారం సమావేశమై ఏడుగురు న్యాయమూర్తుల బదిలీకి సిఫారసు చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్�
కొత్త జడ్జీల నియామకంపై మీడియాలో వార్తలు రావడంపై సుప్రీంకోర్టు( Supreme Court ) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటి నియామకాలపై రిపోర్ట్ చేసేటప్పుడు మీడియా బాధ�