బ్యాంకింగ్ సేవలు, సంక్షేమ పథకాలు వంటివాటిని దివ్యాంగులు పొందడానికి వీలుగా డిజిటల్ కేవైసీ ప్రక్రియలో మార్పులు చేయాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది.
మోటారు వాహన ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందించే పథకాన్ని రూపొందించడంలో ఆలస్యంపై కేంద్రానికి సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ కార్యదర్శికి బు
West Bengal Doctor Case | కోల్కతా ఆర్జీ కార్ దవాఖాన మెడికల్ కాలేజీ వైద్యురాలిపై లైంగికదాడి, హత్య కేసును సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ నెల 20న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారధ్యంలోని బెంచ్ విచారించను�
Jagadguru | దేశంలోనే తొలిసారిగా షెడ్యూల్డ్ కులానికి చెందిన స్వామీజీ ‘జగద్గురు’ బిరుదు పొందారు. దేశంలోని 13 అఖాడాల్లో ఒకటైన జునా అఖాడా.. మహామండలేశ్వర్ మహేంద్రానందగిరికి ఈ బిరుదును ప్రదానం చేసింది. మహేంద్రానంద
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు జరుగాలంటూ 2012లో ఇచ్చిన తీర్పును సవరించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం పాలనాపరమైన ప్రక్రియకు అనుమ�
ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు నియామకంపై ఇప్పుడు స్టే ఇవ్వలేమని, లోక్సభ ఎన్నికలు సమీపించినందున ఇప్పుడు స్టే ఇస్తే గందరగోళం, అనిశ్చితి నెలకొంటాయని సుప్రీంకోర్టు పేర్కొన�
ఉత్తరప్రదేశ్లోని మథురలో ఉన్న షాహీ ఈద్గాలో కోర్టు పర్యవేక్షణలో సర్వే నిర్వహించేందుకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను మసీదు కమిటీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. శ్రీకృష్ణ జన్మభూమి దేవాలయం పక్కనే �
ఒకసారి ఆమోదాన్ని నిలుపుదల చేసిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీ రెండోసారి ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి గవర్నర్ పంపలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడులోని స్టాలిన్ సర్కార్ వేసిన పిటి
సెబీని తప్పుబట్టేందుకు తమకు ఏ కారణం కనిపించడం లేదని అదానీ-హిండెన్బర్గ్ వివాదంపై విచారిస్తున్న సుప్రీం కోర్టు శుక్రవారం తేల్చిచెప్పింది. ఈ వ్యవహారంలో మార్కెట్ రెగ్యులేటర్ పాత్రను అనుమానించేలా తమ �
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్(ఈడీ) అసాధారణ అధికారాలపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరపనుంది. ఇందుకు సంబంధించిన పిల్ను విచారించడానికి కోర్టు అంగీకారం తెలిపింది. గతేడాది జూలైలో ఈడీ అసాధారణ అధికారాల�
సనాతన ధర్మం వ్యాఖ్యలపై స్పందనను తెలియజేయాలంటూ తమిళనాడు ప్రభుత్వానికి, మంత్రి ఉదయనిధి స్టాలిన్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవల చ�
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల పట్ల సుప్రీంకోర్టు మండిపడింది. ఆమె బాధ్యతారాహిత్య వ్యాఖ్యలతో దేశం భగ్గుమంటోందని సర్వోన్నత న్యాయస్ధానం చేసిన వ్యాఖ్�
సెక్స్ వర్కర్లపై క్రిమినల్ చర్యలు చేపట్టరాదని, వారి సమ్మతితోనే ఆ వృత్తి కొనసాగుతుంటే ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు పోలీసులను ఆదేశించింది. వ్యభిచారం అనేది వృత్తి అని, �