Sunitha Laxma Reddy | మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ జోగు రాములు (45) అనారోగ్యంతో మృతిచెందారు. అతనికి సోమవారం నాడు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో నర్సాపూర్
ప్యారానగర్లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తే సుమారు రెండు వేల టన్నుల చెత్త జీహెచ్ఎంసీ నుంచి వస్తుందని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గుమ్మడిదల మండలం ప్యారానగర్లో ఏర్పాటు చేస్త�
కేసీఆర్ పాలన మళ్లీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యా
BRS MLAs | రేపటి (డిసెంబర్ 28) నుంచి జనవరి 8వ తేదీ వరకు తెలంగాణ ప్రభత్వం నిర్వహించతలపెట్టిన ప్రజా పాలన సన్నాహాక సమావేశాల గురించి అధికారులు తమక సమాచారం ఇవ్వకపోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, �
Minister KTR | నర్సాపూర్ రోడ్షోకు హాజరైన జనాలను చూస్తుంటే సునీతా లక్ష్మారెడ్డి విజయం ఖాయమైందని.. ఈ దెబ్బతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మిడిల్ డ్రాపేనని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. కేటీఆర్ ఆదివార
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం మహిళల అభివృద్ధి, సంక్షేమం, భద్రతకు పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహిళా కమిషన్ నూతన కా�