దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. మెటల్, జీఎస్టీ రేట్ల తగ్గింపుపై కౌన్సిల్ సమావేశం ప్రారంభం కావడం మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతోపాటు క్రూడాయిల్ ధరలు పతనం చెందడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను కుమ్మరించడ�
స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలతో మదుపరులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వరుసగా మూడు రోజులుగా భారీ నష్టాల్లో ట్రేడవుతుండటంతో మదుపరులు లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. బ్లూచిప్ సంస్థల ర్యాలీతో సూచీలు మరో శిఖరానికి చేరుకున్నాయి. గత పదిరోజులుగా పెరుగుతూ వచ్చిన సూచీలు గురువారం మరో రికార్డు స్థాయిలో ముగిశాయి. అన్ని రంగాల షేర్లలో క్ర�
అంతర్జాతీయ మార్కె ట్ల నుంచి వచ్చిన దన్నుతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి. ఇంట్రాడేలో 500 పా యింట్లకు పైగా ర్యాలీ జరిపిన 30 ష
Sun Pharma: తమ ఐటీ సిస్టమ్స్పై రాన్సమ్వేర్ గ్రూపు అటాక్ చేసిన సన్ ఫార్మా కంపెనీ పేర్కొన్నది. మార్చి రెండో తేదీన ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడికి తామే బాధ్యులమని రాన్సమ్వేర్ హ్యాకర్స్ గ్
Sun Pharma ప్రఖ్యాత ఫార్మసీ కంపెనీ సన్ ఫార్మా తమ ఉత్పత్తుల విషయంలో కల్తీకి పాల్పడుతున్నట్లు అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ వార్నింగ్ ఇచ్చింది. మందుల తయారీలో ఆ సంస్థ లోపా�
న్యూఢిల్లీ, మే 30: గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ. 2,277 కోట్ల నష్టాన్ని ప్రకటించింది సన్ ఫార్మా. ఒకేసారి అయాచిత నష్టాలు రావడంతో భారీగా నష్టాన్ని నమోదు చేసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. ముంబైకి
కొవిడ్ డ్రగ్ కోసం కలిసి క్లినికల్ ట్రయల్స్ న్యూఢిల్లీ, జూన్ 29: కొవిడ్ డ్రగ్పై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ఐదు భారత ఫార్మా దిగ్గజాలు చేతులు కలిపాయి. స్వల్ప కరోనా లక్షణాలున్నవారి చికిత్సక