Tollywood | టాలీవుడ్ బాక్సాఫీస్ గత కొన్ని వారాలుగా కాస్త నెమ్మదించినట్లే కనిపిస్తోంది. భారీ స్టార్ హీరోల సినిమాల హడావిడి తగ్గిపోవడంతో.. ఇప్పుడు చిన్న, మీడియం రేంజ్ సినిమాలే థియేటర్లలో సందడి చేయాల్సిన పరిస్థిత�
హృదయాల్ని స్పృశించే అందమైన భావోద్వేగాలతో ‘గోదారి గట్టుపైన’ చిత్రాన్ని తెరకెక్కించామని, ఈ వేసవిలో అందరూ ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా ఇదని అన్నారు చిత్ర కథానాయకుడు సుమంత్ ప్రభాస్.
‘గోదారి గట్టుపైన’ గోదావరి నేపథ్యంలో సాగే క్యూట్ కథ. ఇందులో ఆద్యంతం ఎమోషన్సే. హీరోహీరోయిన్ల ప్రేమ, తండ్రీకూతుళ్ల భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. ఫన్ కూడా ఓ రేంజ్లో ఉంటుంది. నేను పక్కా తెలంగాణ యువకుడిని. కే�
‘సినిమా అంటే ఇష్టం. అందుకే నిర్మాణరంగంలోకి వచ్చాను. మంచి కథకోసం చూస్తుంటే దర్శకుడు సుభాష్చంద్ర ఈ కథ చెప్పారు. యూనివర్సల్గా అందరికీ కనెక్టయ్యే ఎమోషన్స్ ఈ కథలో ఉన్నాయి. అందుకే ఈ కథతో నిర్మాతనయ్యాను’ అన�
‘గోదారి గట్టుపైన’ సినిమా కథ మనందరి జీవితాల్లో చూసినట్లుగానే ఉంటుందని, ప్రతి ఒక్కరూ పాత్రలతో కనెక్ట్ అవుతారని చెప్పారు దర్శకుడు సుభాష్చంద్ర. ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో సుమంత్ప్రభాస్ హ�
‘గోదావరిలో పడితే బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ మా ‘గోదారి గట్టుపైన’ ప్రేమలో పడితే బయటకు రావడం కష్టం. అంతగా మీరు సినిమాను ఇష్టపడతారు. ఈ వేసవిలో ఈ సినిమా కూల్ వైబ్స్ ఇస్తుంది’ అన్నారు చిత్ర కథానాయకుడు
సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న గ్రామీణ ప్రేమకథ ‘గోదారి గట్టుపైన’ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు నాగవంశీ. సుభాష్చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 8న విడుదలకానుంది.
అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ప్రస్తుతం ఆయన ప్రభాస్ ‘స్పిరిట్' సినిమాతో బిజీగా ఉన్నారు.
Sandeep Reddy Vanga | సందీప్ రెడ్డి వంగా తన ప్రొడక్షన్ వెంచర్స్ను కొత్త సినిమాతో మరింత విస్తరింప జేసే ప్లాన్లో బిజీగా ఉన్నాడు. సందీప్ రెడ్డి సపోర్ట్తో డెబ్యూ దర్శకుడిని పరిచయం చేస్తూ కొత్త సినిమా రాబోతుంది.
సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా రూపొందుతున్న రూరల్ లవ్ డ్రామా ‘గోదారి గట్టుపైన’. సుభాష్చంద్ర దర్శకుడు. అభినవ్రావు నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది.
‘మేం ఫేమస్' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నారు యువహీరో సుమంత్ ప్రభాస్. ఆయన తాజా చిత్రం ‘గోదారి గట్టుపైన’. సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అభినవ్ రావు నిర్మాత. నిధి ప్రదీప్ కథానాయికగా నటిస