‘హాస్యం పండించడం అంత సులువు కాదు. మా దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి ఈ విషయంలో విజయం సాధించారు. కథ చెప్పినప్పుడు ఎంత ఫన్గా అనిపించిందో థియేటర్లో సినిమా చూస్తూ కూడా అంతే నవ్వుకున్నాం. నాలుగురోజుల్లో 8.5కోట్ల
‘ఇంజనీరింగ్ పూర్తి చేసి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాలని ప్రయత్నించే యువకుడి కథ ఇది. హైదరాబాద్ నేపథ్యంలో ప్రేమ, వినోదం, ఉత్కంఠ ప్రధానంగా ఆకట్టుకుంటుంది’ అన్నారు సుమంత్ప్రభాస్. ఆయన హీరోగా నటించిన తాజా
‘ఇంజనీరింగ్ పూర్తి చేసి బయటకు వచ్చిన యువకుడి జీవితంలో ఏం జరిగింది? అతని ప్రేమకథ ఎలా సాగింది? అతని స్నేహితులలో నెలకొన్న గందరగోళం ఏంటి? మొత్తంగా ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. ఎక్కడా బోర్ కొట్టించే ఫోర్స్
‘ఇందులో నేను సరదాగా ఉండే తమిళమ్మాయిని. బబ్లీగా కనిపిస్తా. ఇలాంటి పాత్రలో నటించాలనేది నా డ్రీమ్. ‘8 వసంతాలు’ తర్వాత చాలా కథలు విన్నాను. అవేవీ నన్ను ఆకట్టుకోలేదు. ఆ టైమ్లో ‘రోమాంచకం’ కథ విన్నాను. చాలా హ్యాప
Ananthika Sanilkumar | అనంతిక సనిల్ కుమార్, సుమంత్ ప్రభాస్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న మూవీ రోమాంచకం.గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా అనంతిక సనిల్ కుమార్ ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది.
అగ్ర దర్శకుడు సందీప్రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ సంస్థ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రోమాంచకం’. సుమంత్ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా వేణుగోపాల్ రెడ్డి దర్శ�
అగ్ర దర్శకుడు సందీప్రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ సంస్థ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రోమాంచకం’. సుమంత్ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా వేణుగోపాల్ రెడ్డి దర్శ�
అగ్ర దర్శకుడు సందీప్రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతున్న ప్రేమకథ ‘రోమాంచకం’. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా వేణుగోపాల్రెడ్డి దర�
అగ్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘రోమాంచకం’. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా వేణుగోపాల్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
అర్జున్ రెడ్డి, కబీర్సింగ్, యానిమల్ వంటి పాన్ ఇండియా బ్లాక్బస్టర్స్ను అందించిన నిర్మాణ సంస్థ భద్రకాళీ పిక్చర్స్ తెరకెక్కిస్తున్న తాజా తెలుగు చిత్రానికి ‘రోమాంచకం’ అనే టైటిల్ను ఖరారు చేశారు. అ
‘మా ‘గోదారి గట్టుపైన’ ఆడుతున్న థియేటర్లన్నీ ఫ్యామిలీలతో కళకళలాడుతున్నాయి. ఈ సినిమా నాకు కొత్త ఆడియన్స్ని పరిచయం చేసింది. ప్రతి ఇంట్లోకి తీసుకెళ్లింది. ఈ సందర్భంగా దర్శకుడు సుభాష్చంద్రకు థ్యాంక్స్ చ
Tollywood | టాలీవుడ్ బాక్సాఫీస్ గత కొన్ని వారాలుగా కాస్త నెమ్మదించినట్లే కనిపిస్తోంది. భారీ స్టార్ హీరోల సినిమాల హడావిడి తగ్గిపోవడంతో.. ఇప్పుడు చిన్న, మీడియం రేంజ్ సినిమాలే థియేటర్లలో సందడి చేయాల్సిన పరిస్థిత�
హృదయాల్ని స్పృశించే అందమైన భావోద్వేగాలతో ‘గోదారి గట్టుపైన’ చిత్రాన్ని తెరకెక్కించామని, ఈ వేసవిలో అందరూ ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా ఇదని అన్నారు చిత్ర కథానాయకుడు సుమంత్ ప్రభాస్.
‘గోదారి గట్టుపైన’ గోదావరి నేపథ్యంలో సాగే క్యూట్ కథ. ఇందులో ఆద్యంతం ఎమోషన్సే. హీరోహీరోయిన్ల ప్రేమ, తండ్రీకూతుళ్ల భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. ఫన్ కూడా ఓ రేంజ్లో ఉంటుంది. నేను పక్కా తెలంగాణ యువకుడిని. కే�