Rahul Gandhi | లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ ఇవాళ ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ వీధిలో చెప్పులు కుట్టే కొట్టు దగ్గర ఆగారు. ఆ కొట్టు ముందు కూర్చ�
సుల్తాన్ మెడికల్ డివైజెస్ పార్క్ నుంచి ఉత్పత్తి ప్రారంభమవడం సంతోషానిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కేసీఆర్ ఏర్పాటు చేసిన మెడికల్ డివైజెస్ పార్క్ రాష్ట్రానికి �
సంగారెడ్డి జేఎన్టీయూ (JNTU) కాలేజీ క్యాంటిన్లో ఎలుక కలకలం సృష్టిచింది. సుల్తాన్పూర్లో ఉన్న జేఎన్టీయూ ఇంజినీరింగ్ హాస్టల్లో ఉన్న క్యాంటీన్లో చట్నీ గిన్నెపై మూత పెట్టకపోవడంతో అందులో ఎలుక పడింది. అయ�
Maneka Gandhi | ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ లోక్సభ నియోజకవర్గం బీజేపీ ఎంపీ అభ్యర్థి మేనకా గాంధీ (Maneka Gandhi) తన మొత్తం ఆస్తులను ప్రకటించారు (Declares Assets).
KCR | రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి రూ. 2 లక్షల రుణమాఫీ చేయించే బాధ్యతను బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంద
KCR Public Meeting Live | తాను రాజకీయంగా ఎదగడానికి మెతుకు సీమ ఎంతో అండగా నిలిచిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ కోసం కొట్లాడటానికి బలాన్ని ఇచ్చింది మెతుకు సీమ అని పేర్కొన్నారు. మెదక్, జహీరాబాద్ లోక్సభ
బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు ఉమ్మడి మెదక్ జిల్లాలో మంగళవారం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సుల్తాన్పూర్లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు లక్షమందికిపైగా ప్రజలు హాజరవుతారన్న అంచనాతో
Mallika Rajput | ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రముఖ గాయని, సినీ నటి విజయలక్ష్మి అలియాస్ మల్లికా రాజ్పుత్ సుల్తాన్పూర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి (Rahul Gandhi) కోర్టు సమన్లు జారీచేసింది.
వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్, మహేశ్వరం నియోజకవర్గంలోని సుల్తాన్పూర్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. వరదలా వచ్చిన అశేష జన ప్రవాహంతో రెండు సభల ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. వేలా
నాడు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఆ పల్లె నేడు ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. సంగారెడ్డి-నాందేడ్, అకోలా 161 జాతీయ రహదారికి అనుకుని ఉన్న సుల్తాన్పూర్ గ్రామం నేడు అందరికీ తలలో నాలుకలా మారింది.
ఏ శుభకార్యం జరిగినా పిండి వంటలు చేసు కోవడం.. కుటుంబసభ్యులు, బంధు మిత్రులతో కలిసి ఆరగించడం తెలంగాణ సంప్రదాయం. ఎంతమందికి వడ్డిస్తే అంత ఆనందం ఇల్లాలికి. వడ్డన సరే, వండేది ఎవరు? అన్నన్ని అప్పాలు చేసే తీరిక ఎవరి