ఆన్లైన్ గేమ్లో డబ్బులు పోగొట్టుకుని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామంలో బుధవారం చోటు చేసుకున్నది. రాయకూర్ గ్రామానికి చెందిన మాగిరి గంగాధర్ (20) మొబైల్ ఫోన్లో ఆన�
మండల కేంద్రానికి చెందిన రాయ్ మనోజ్ నీట్ పరీక్ష బాగా రాయలేదనే మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకులు, పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని అంగడిబజార్ మెయిన్ రోడ్డులో నివాస�
భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్లో శివారులో చోటుచేసుకున్నది. సీఐ వెంకటేశం కథ�
మొబైల్లో గేమ్స్ ఆడుతున్న కూతురు నుంచి ఫోన్ లాక్కొవడంతో ఆమె మనస్తాపానికి గురైన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా బొల్లారం పీఎస్ పరిధిలోని వినాయక నగర్లో చోటు చేసుకుంది. సీఐ గంగా�
సాగు కోసం చేసిన అప్పులకుతోడు తరుచూ కాలిపోతున్న బోరు మోటరును రిపేర్ చేయించే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తూ గజ్వేల్ మండలం బంగ్లావెంకటాపూర్కు చెందిన రైతు చిగురు స్వామి(36) ఫిబ్రవర�
వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తి ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.