తుపాకీ కాల్పులు, బాంబు పేలుళ్లతో సూడాన్ రాజధాని ఖార్తోమ్ దద్దరిల్లుతున్నది. సూడాన్ ఆర్మీ, పారామిలటరీ బలగాలకు మధ్య పెద్దఎత్తున తుపాకీ కాల్పులు, బాంబు దాడులు కొనసాగుతున్నాయి.
Sudan | సుడాన్ రాజధానిలోని భారతీయ రాయబార కార్యాలయంలో సిబ్బంది ఎవరూ లేరని, వారంతా ఇళ్ల నుంచి పని చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో రక్షణ, లేదా సహాయం కోసం భారతీయులు ఇండియన్ ఎంబసీ వద్దకు వెళ్లవద�
Sudan Crisis | ఆఫ్రికా దేశం సుడాన్ (Sudan) అల్లర్లతో అట్టుడుకుతోంది. ఆర్మీ, శక్తివంతమైన పారామిలిటరీ బలగాల మధ్య మూడు రోజులుగా ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధిక
ఆఫ్రికా దేశంలో సూడాన్ (Sudan) మరోసారి అల్లర్లతో అట్టుడుకుతున్నది. ఆర్మీ, శక్తిమంతమైన పారామిలిటరీ (Paramilitary) బలగాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. దీంతో పలు చోట్ల కాల్పులు, బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. రాజధాని
Sudan | సుడాన్ (Sudan)లో ఆర్మీ, పారామిలటరీ దళాల మధ్య ఘర్షణ జరుగుతున్నది. రాజధాని ఖార్టూమ్లో శనివారం ఇరు వైపులా భారీగా కాల్పులు, పేలుళ్లు జరిగాయి. ఈ నేపథ్యంలో సుడాన్లోని భారతీయులు బయటకు రావద్దని, ఇళ్లలోనే ఉండాల�
Shamshabad airport | శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. సూడాన్ నుంచి హైదరాబాద్కు వచ్చిన 23 మంది ప్రయాణికుల నుంచి 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్ట�
Women Peacekeepers భారత్కు చెందిన అతిపెద్ద మహిళా బెటాలియన్ ఇప్పుడు యూఎన్ మిషన్లో భాగం కానున్నది. యునైటెడ్ నేషన్స్ ఇంటీరియమ్ సెక్యూర్టీ ఫోర్స్(యూఎన్ఐఎస్ఎఫ్ఏ)లో భాగమైన భారత వుమెన్ పీస్కీపర్స్ ప్లాట�
ఒక పన్నెండేళ్ల పిల్లాడిని చంపిన కేసులో పోలీసులు చేసిన అరెస్టు వైరల్గా మారింది. ఎందుకంటే వాళ్లు అరెస్టు చేసింది మనిషిని కాదు.. ఒక ఎద్దును. ఈ ఘటన దక్షిణ సూడాన్లో జరిగింది. ఒక పొలం దగ్గర బండి లాగుతున్న ఎద్ద�
ఖార్టూమ్ : సూడాన్ డార్ఫర్ ప్రాంతంలో అరబ్బులు, అరబ్బుయేతరుల మధ్య ఆదివారం ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో 168 మంది దుర్మరణం చెందగా.. మరో 98 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని డార్ఫర్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్ప�
సంవత్సరం నుంచి జీతాలు లేవు. పాస్పోర్ట్ లాక్కున్నారు. చివరకు మూడు పూటలా తిండి కూడా లేదు.. ఇప్పుడు ఇండియాకు ఎలా వెళ్లాలి అంటూ ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు వాపోతున్నారు.
Gold mine | ఆఫ్రికా దేశమైన సూడాన్లో ఘోర ప్రమాదం జరిగింది. దేశంలో ఓ బంగారు గని కూలడంతో 38 మంది దుర్మరణం చెందారు. మరికొందరు గాయపడ్డారని ప్రభుత్వ మైనింగ్ కంపెనీ తెలిపింది
కైరో: అంతర్యుద్ధంతో సూడాన్ మళ్లీ అల్లకల్లోలంగా మారింది. పౌర ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు చేసింది. ఆ దేశ ఆపద్ధర్మ ప్రధాని అబ్దల్లా హమ్దోక్తో పాటు మరికొందరు నేతలను సైనిక దళాలు అరెస్టు చేశాయి. గుర్తుతె