Ram Setu | రామసేతును జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించేలా కేంద్రాన్ని ఆదేశించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టును కోరారు. ఇటీవల ఆయన దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించింది.
లడఖ్, కశ్మీర్ను చేజిక్కించుకునేందుకు పాకిస్తాన్తో కలిసి చైనా దాడులకు తెగబడవచ్చని భారత్ అప్రమత్తంగా ఉండాలని రాజ్యసభ మాజీ ఎంపీ, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి హెచ్చరించారు.
కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉన్నంతకాలం దేశ ఆర్థిక వ్యవస్థ ఏ మాత్రం మెరుగుపడే అవకాశం లేదని తేల్చి చెప్పారు కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి.
Subramanian Swamy | భారత్ రాష్ట్ర సమితి పార్టీని ప్రకటించిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు అభినందనలు తెలుపుతూ బీజేపీ నాయకులు సుబ్రమణియన్ స్వామి ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయ�
బాలీవుడ్ ఇండస్ట్రీని వరుస పరాజయాలతో పాటు వివాదాలు కూడా వెంటాడుతున్నాయి. తాజా గా అక్షయ్కుమార్ నటించిన ‘రామ్ సేతు’ చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. పౌరాణిక, చారిత్రక ప్రాశ స్త్యం కలిగిన రామ్సేతు వంతె�
సొంత పార్టీపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి మరోసారి విమర్శల దాడికి దిగారు. బుధవారం చేపట్టిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు పునర్వ్యవస్థీకరణపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
Subramanian Swamy | మనీలాండరింగ్ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. పీఎంఎల్ఏపై సుప్రీంకోర్టు నిర్ణయం ‘కోడి తనంతట తానే ఫ్రై అయ్య�
ప్రధాని నరేంద్రమోదీ తన పదవి పట్ల అభద్రతతో ఉన్నారా? క్యాబినెట్ సహచరులను కూడా నమ్మడంలేదా? అందుకే కేంద్రమంత్రులు మీడియా సమావేశాన్ని నిర్వహించాలంటే కూడా ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నుంచి అనుమతి
న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్తో బీజేపీ నాయకులు, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి, భారతీయ కిసాన్ యూ�
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని, బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి కలిశారు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన ఆమెతో టీఎంసీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అధికార నివాసంలో బుధవారం భేటీ అయ్యారు. �
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశానికి రాజు కాదని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్య స్వామి వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి ఆర్థిక, విదేశీ విధానాలకు తాను వ్యతిరేకమని చెప్పారు. నచ్చిన మంత్ర
న్యూఢిల్లీ: బీజేపీ ఫైర్బ్రాండ్ సుబ్రమణ్యన్ స్వామి దేశంలో కరోనా కట్టడికి కీలక సూచన చేశారు. ప్రధాన మంత్రి కార్యాలయంపై ఆధారపడటం దండుగ కానీ.. కరోనా నిర్వహణ బాధ్యతలు మంత్రి నితిన్ గడ్క�