Ram Setu | రామసేతువును జాతీయ వారసత్వ కట్టడంగా ప్రకటించాలని డిమాండ్లు ఉన్నాయి. అయితే, ఈ విషయంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో నిర్దిష్ట సమయంలోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశి�
అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా దర్యాప్తు జరగాలంటే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తమ పదవులకు �
మార్గశిర శుద్ధ షష్ఠిని ‘సుబ్రహ్మణ్య షష్ఠి’గా చేసుకుంటారు. దేవతలకు సేనా నాయకత్వం వహించి సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం చేసిన పర్వదినం ఇదే. కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, శరవణభవుడు అని సుబ్రహ్మణ్య�
రాజ్యంగ పీఠికలో సామ్యవాద, లౌకిక అనే పదాలను చేర్చడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యింది. మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామితో పాటు పలువురు వేసిన పిటిషన్లను సీజేఐ సంజీవ్ ఖన్న
రాజ్యాంగ పీఠిక నుంచి సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలను తొలగించాలంటూ దాఖలపై ప్రజాప్రయోజన వ్యాజ్యాలను విచారించిన సుప్రీంకోర్టు పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషలిస్ట్, సెక్యులర్ పదాలు రాజ్యాంగ �
Tirupati Laddu Controversy | తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వ్యవహారంలో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకున్నది. మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో ఏపీ సీఎం చంద్రబాబ�
Subramanian Swamy: ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు కట్టుబడి.. 75 ఏళ్లు నిండిన తర్వాత ప్రధాని మోదీ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి తెలిపారు. ఒకవేళ ఆయన అలా చేయకుంటే, అప్పుడు మోదీ
Sharukh Khan | గూఢచర్యం ఆరోపణలతో ఖతార్లో అరెస్టయిన 8 మంది భారత మాజీ నావికులు సినిమా హీరో షారూఖ్ ఖాన్ జోక్యంతో విడుదలయ్యారని, ఈ విషయంలో నరేంద్రమోదీ సర్కారు విఫలమైందని సీనియర్ పొలిటీషియన్, కేంద్ర మాజీ మంత్రి స
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. భారత జీడీపీ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నదని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ప్రకటించడమే ఇందుకు కారణం. �
Ram Setu | రామసేతును జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించేలా కేంద్రాన్ని ఆదేశించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టును కోరారు. ఇటీవల ఆయన దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించింది.
లడఖ్, కశ్మీర్ను చేజిక్కించుకునేందుకు పాకిస్తాన్తో కలిసి చైనా దాడులకు తెగబడవచ్చని భారత్ అప్రమత్తంగా ఉండాలని రాజ్యసభ మాజీ ఎంపీ, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి హెచ్చరించారు.
కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉన్నంతకాలం దేశ ఆర్థిక వ్యవస్థ ఏ మాత్రం మెరుగుపడే అవకాశం లేదని తేల్చి చెప్పారు కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి.
Subramanian Swamy | భారత్ రాష్ట్ర సమితి పార్టీని ప్రకటించిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు అభినందనలు తెలుపుతూ బీజేపీ నాయకులు సుబ్రమణియన్ స్వామి ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయ�