Nirmal | మాలేగాం దాని చుట్టుపక్కల 15 గ్రామాలకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలుగకుండా సుమారు రూ. 1.10 కోట్ల వ్యయంతో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించేందుకు గాను కేసీఆర్ ప్రభుత్వం నిధులను మంజూరు చేసి పనులను సైత�
NPDCL | గంటల తరబడి మిగతా గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం జరుగుతుండటంతో విద్యుత్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దుర్శేడ్లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని మంగళవారం ఎన్పీడీసీఎల్ సూపరింటెం�
వరంగల్ జిల్లాలోని పలు విద్యుత్ సబ్స్టేషన్ల ఫోన్ నంబర్లలో మార్చులు చోటుచేసుకున్నాయి. దీంతో రైతులు, వినియోగదారులు విద్యుత్ సమస్యలు, సమాచారం కోసం అధికారులు, సిబ్బందిని నూతన నంబర్లలో సంప్రదించాలని ఏఈ
హైదరాబాద్ గండిపేట పరిధిలో కొత్త సబ్స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం గండిపేట మండల పరిధిలోని మంచిరేవుల గ్రామ సర్వే నంబర 281లో ఎకరం భూమిని విద్యుత్ శాఖకు కేటాయించారు. ఇందులో భాగంగా సర్వే చేపట్టి ఎక�
Current Bill | సాధారణ గృహ విద్యుత్తు వినియోగదారుడికి రూ.1,47,222 కరెంట్ బిల్లు వచ్చింది. ఈ మొత్తాన్ని ఏకకాలంలోనే చెల్లించాలని విద్యుత్తు శాఖ అధికారులు తెలుపడంతో బాధితుడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల�
Telangana | జడ్చర్ల నియోజకవర్గం పరిధిలోని జాకినాలపల్లి సబ్ స్టేషన్ ముందు ఊర్కొండపేట రైతులు గురువారం ఆందోళనకు దిగారు. గత 6 నెలల నుండి పగలు, రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్ సరఫరాలో అంతరాయం కొనసాగుతుండడం పట్ల �
Komatireddy | నల్లగొండ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy )అన్నారు. సోమవారం నల్లగొండ(Nallgonda) పట్టణంలోని బీట్ మార్కెట్ వద్ద మూ డు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించ
Minister Ponnam | సిద్దిపేటలోని 220 కేవీ సబ్ స్టేషన్లో(Sub station) జరిగిన అగ్ని ప్రమాదంలో( Fire incident) ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) తెలిపారు.
Minister Niranjan Reddy | వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కరెంట్ లోవోల్టేజ్ లేకుండా సబ్ స్టేషన్లను నిర్మిస్తున్నట్
నూతన సచివాలయంలో విద్యుత్తు సరఫరా కోసం ఏర్పాటుచేసిన 11 కేవీ సామర్థ్యం గల సబ్స్టేషన్ను ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సోమవారం ప్రారంభించారు.
గడ్డిఅన్నారం పండ్లమార్కెట్లో నిర్మించబోయే ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ దవాఖానతో ఈ ప్రాంతంలో వైద్యసేవలు మరింత మెరుగుపడనున్నాయి. ప్రధానంగా నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు ఎంతో మేలు జరగనుంది. సాధార�