సోషల్ వెల్ఫేర్, మైనార్టీ, బీసీ, ఎస్టీ గురుకులాల్లో విద్యా సంవత్సరం ఆరంభం నుంచే వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే ఇందుకు కారణమని విద్�
NCPCR | రాష్ట్రంలోని గురుకులాల్లో చోటు చేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్యలపై నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ( NCPCR ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Students Suicides | తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గురుకులాలు, వసతి గృహాల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి సోమవారం అసెంబ్లీలో విమర్శించారు. దుబ్బాక నియోజకవర్గం
రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడటం లేదు. బుధవారం మరో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అహ్మదాబాద్కు చెందిన అఫ్షా షేక్ అనే యువతి జవహర్ నగర్లో సూసైడ్ చేసుకుంది. �
ఇంటర్ పరీక్ష ఫలితా ల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు. మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామానికి చెందిన నేతి యాకయ్య-యాకమ్మల కూతురు అశ్విని(17) జిల్లా కేంద్రంల
నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న ఒక విద్యార్థి రాజస్థాన్లోని సికర్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నాడు. భరత్పూర్ జిల్లా నాద్బాయ్కు చెందిన నితిన్ ఫాజ్దార్ నీట్ పరీక్షలో శిక్షణ తీసుకోవడానికి జూన్లో
Students suicides | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు విషాదాన్ని మిగిల్చాయి. పరీక్షల్లో ఫెయిలయ్యామన్న ఆవేదనతో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.