రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సహాయ సహకారాలు అందిస్తున్న స్త్రీనిధి సంస్థలో సిబ్బంది కొరత వేధిస్తున్నదని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదని స్త్రీనిధి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్�
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీగా ఎన్వీఎస్రెడ్డిని తిరిగి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కారు, గురువారం మరో నలుగురిని ప్రభుత్వ రంగ సంస్థలకు ఎండీలుగా నియమించినట్టు సమాచారం.
మహిళా సంఘాలు పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాయని మంత్రి ధనసరి అనసూయ సీతక కొనియాడారు. గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆడిటోరియంలో బుధవారం జరిగిన స్త్రీ నిధి 12వ సర్వసభ్య సమా
స్త్రీనిధి సంస్థ, సంస్థ ఎండీ పై నలుగురు ఉన్నతాధికారులతో ప్రభుత్వం వేసిన విచారణ కమిటీని స్వాగతిస్తున్నట్టు స్త్రీనిధి పరపతి సహకార సమాఖ్య అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఇందిర, రాఘవదేవి, కోశాధికారి సరస్వతి తెలిపా�
ఆర్ధికాభివృద్ధి సాధించడానికి ప్రవేశపెట్టిన స్త్రీనిధి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) అతివలు రుణాలు తీసుకొని వివిధ వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుక�
Minister Errabelli Dayaker Rao | పేద మహిళలకు ఆర్ధికంగా తోడ్పాటు అందించి, వారిని సంపన్నులుగా చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని, ఈ లక్ష్యంతోనే స్త్రీ – నిధి మరింత సమర్థవంతంగా పనిచేయాలని రాష్ట్ర
హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): స్త్రీనిధి ఉద్యోగుల సమస్యలను పరిషరించాలని స్త్రీనిధి ఉద్యోగుల సంక్షేమ సంఘం నేతలు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద సంఘం నేతలు సమావేశమయ్య�
అతి తకువ వడ్డీకే రుణాలు ఇస్తున్న ఏకైక సంస్థ వచ్చే నెల నుంచి అర్హులకు ఆసరా పింఛన్లు వార్షిక సమావేశంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తున్న స్త్�
హైదరాబాద్ : దేశంలో స్టేట్ బ్యాంక్ తర్వాత అత్యధిక రుణాలు ఇచ్చిన సంస్థ స్త్రీనిధి మాత్రమే అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూ�