పొద్దున్నే ఆరింటికి గంట మోగింది.‘ఎవరా!?’ అని తలుపు తెరిస్తే.. పక్కింటి శమన్. “మా మేనల్లుణ్ని హాస్పిటల్లో చేర్చారు. ఉన్నపళంగా పాతికవేలు కావాలని ఇప్పుడే చెల్లి నుంచి ఫోను. నా దగ్గరో పదివేలున్నాయి.
నేడు కుర్చీ విరిగిపోయింది..! మనసే విరిగినట్లు బాధపడ్డాడు మూర్తి. “క్షమించండి సర్! ఇలా జరుగుతుందని అనుకోలేదు. అది మీకు ఎంత విలువైందో మాకు అర్థమవుతున్నది. మా పేమెంట్లో ఆ ఎమౌంట్ తగ్గించి ఇవ్వండి” అన్నాడు �
ఒకసారి.. ‘సార్..మీరు ఇతర భాషల్లోని కథలు, నవలలే అనువాదాలే చేసేవారా? స్వయంగా రాసిన కథలు, నవలలు లేవా’ అని అడిగాను. దానికి ఆయన..‘నువ్వు కూర్చున్న కుర్చీ వెనుక షెల్ఫ్ తెరువ్..అందులో మొదటి వరుసలో ఉన్న రెండో పుస్�
ఆర్కిటెక్ట్ అయిన నేను.. కొత్తగా కట్టబోయే అపార్టుమెంట్ డిజైన్ బ్లూప్రింట్ తయారు చేయడానికి సీరియస్గా పని చేసుకుంటున్నాను. ఫోన్ మోగడంతో విసుగ్గా చూశా! ‘అమ్మ’ అని కనిపించింది.
తాతను స్పెషల్ వార్డ్లో జాయిన్ చేసారు. రాత్రి పది దాటింది, లైట్లు తీసేసారు. చీకటిలో నీలం రంగు చిన్నిచిన్ని లైట్లు వెలుగుతున్నాయి. రాత్రి నిద్రను చప్పరించడానికి సిద్ధపడింది.
ప్రకృతిని మించిన అందమొకటి నవ్వుతూ, తనవైపే కైపుగా చూస్తూ తననే ఆహ్వానిస్తుంటే.. అడ్డుగా ఏదో తాకసాగింది. తాను ఆశపడిన అందం అందుకునేంత దూరంలో ఉన్నా కూడా తనకు దక్కకపోతుండే సరికి.. రఘుశెట్టికి కోపం వచ్చింది.
మన సమాజం మరింత ముందుకు వెళ్లాలంటే ముందు మన సంస్కారానికి పదును పెట్టుకోవడం అవసరమని, అందుకు సాహిత్యం ఆకురాయిగా ఉపయోగపడుతుందని స్పష్టమైన ప్రగతిశీల దృక్పథంతో ఆయన తన రచనలు చేస్తున్న మొదట్లోనే ఉన్నారు.
భోజనం చేసి మంచం ఎక్కబోతుండగా సెల్ మోగింది. చేసింది పార్వతి. విశాఖపట్నం నుంచి. ఆత్రంగా ఆన్ చేశాడు శివ.“చెప్పు!”“గచ్చిబౌలీలోని ఓ పేరున్న సాఫ్ట్వేర్ కంపెనీ క్యాంపస్ సెలక్షన్స్లో నాకు ఉద్యోగం వచ్చింద�
నేను మీకు నా కథ చెప్పేముందు.. అమ్మ-నాన్నల, తాతయ్య-నానమ్మల ద్వారా నేను విన్న, నేను తెలుసుకున్న మా ఇంటి కథ, అందులో ఉన్న నా కథ చెప్తాను వినండి. అమ్మ, నాన్న నా ముందే అన్ని విషయాలూ మాట్లాడుకుంటారు.
ఇంత దారుణానికి ఒడిగట్టిన శరత్ను ముక్కలు ముక్కలుగా నరుకాలన్న కోపంతో రుద్ర అండ్ టీమ్ మళ్లీ డెన్కు తిరిగొచ్చారు. ‘అసలు నువ్వు మనిషివేనా?’ అంటూ పక్కనే ఉన్న ఓ రాడ్తో శరత్ ముఖంపై కొట్టాడు రుద్ర.