Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. వరుసగా ఏడు సెషన్లలో నష్టాలను చవిచూసిన మార్కెట్లు మంగళవారం పుంజుకున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరించడంతో వరుసగా నష్టాలను చవిచూశాయి.
Stock Market | అక్టోబర్ మొదటి పక్షం రోజుల్లో బ్యాంకుల నుంచి రూ.1.12లక్షల కోట్లు విత్డ్రా అయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాలు పేర్కొంటున్నాయి. ఇంతకు ముందు ఈ సొత్తంతా ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడిగా ఉం�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలను దాటి లాభాల్లో కొనసాగుతున్నాయి. గురువారం మార్కెట్లు స్వల్ప నష్టాలతోనే మొదలై.. ఆ తర్వాత లాభాల బాటపట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 245.27 పాయింట్లు పెరిగి.. 77936.22 పాయింట్
Investers Wealth | ఆటో, బ్యాంకు స్టాక్స్ పతనంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 821 పాయింట్ల నష్టంతో స్థిర పడటంతో మంగళవారం ఇన్వెస్టర్ల సంపద రూ.5.29 లక్షల కోట్లు హరించుకుపోయింది.
మరో నాలుగు సంస్థల ఐపీవో ప్రతిపాదనకు స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంట్లో హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న సాయి లైఫ్ సైన్సెస్ కూడా ఉన్నది.
Stock Market | భారతీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం దేశీయ మార్కెట్లపై భారీగా ప్రభావం చూపింది. యూఎస్ ఎన్నికల రాజకీయంతో పాటు పెట్టుబడులను విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు �
గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్కు స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గట్టి షాకిచ్చింది. కొంతమంది పెట్టుబడిదారులను పబ్లిక్ వాటాదారులుకు తప్పుగా వర్గీకరించడాన్ని ఆరోపణలప�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల పవనాలు.. ఐటీ, ఆటో షేర్లలో అమ్మకాల కారణంగా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 81,646.60 పాయింట్ల వద్ద నష
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం భారీ లాభాలతో మొదలైన సూచీలు.. ఆ తర్వాత స్వల్పంగా దిగజారాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలతో మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి.
వరుసగా ఆరో రోజూ కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. బ్లూచిప్ సంస్థల షేర్లలో అమ్మకాలు పోటెత్తడం, అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులు తరలించుకు
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయంటూ నమ్మించి, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)ల పేరుతో సైబర్ మోసగాళ్లు ఓ వ్యక్తి ఖాతా నుంచి ఏకంగా రూ.5.27 కోట్లు కొల్లగొట్టారు.
దేశీయ స్టాక్ మార్కెట్ల ర్యాలీ నిరాటంకంగా కొనసాగుతున్నది. గురువారం మరో ఉన్నత శిఖరాలను అధిగమించింది. బ్యాంకింగ్ షేర్లు ఇచ్చిన దన్నుతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో సెన్సెక్స్�
ఫుడ్ అండ్ గ్రాసరీ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీవోకు స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 30న స్విగ్గీ..సెబీకి దరఖాస్తు చేసుకోగా, ఐదు నెలల తర్వాత నియంత్రణ మండలి అనుమతిని