Rani Kumudini | రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాణి కుముదిని గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఆమెను ఎన్నికల కమిషనర్గా ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.
Telangana | రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పార్థసారథిని కొనసాగిస్తారా? కొత్త వారిని నియమిస్తారా? అనేది అసక్తికరంగా మారింది. పార్థసారథి పదవీ కాలం ఈ నెల 8తో ముగియనున్నది. పార్థసారథిని మరో ఏడాదిపాటు కొనసాగించే అవకాశం
తప్పిదాలకు తావులేకుండా క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్�
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు జోరందుకున్నాయి. వార్డులు, గ్రామపంచాయతీల వారీగా ఓటర్ల జాబితా షెడ్యూల్ను విడుదల చేశారు. ఓటర్ల తుది జాబితాను సెప్టెంబర్ 21న విడుదల చేయనున్నారు. ఓటర్ల జాబితాపై బు�
పథకాలు ప్రజల వద్దకు చేరడంలో సమాచార, పౌర సంబంధాలశాఖది కీలకపాత్ర అని రాష్ట్ర ఎన్నికల అధికారి సీ పార్థసారథి తెలిపారు. ప్రజలు, ప్రభుత్వానికి సమాచార శాఖ వారధి అని పేర్కొన్నారు. ఆదివారం ఖైరతాబాద్లో పంచాయతీరా
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ కామారెడ్డి, ఆగస్టు 2 : కామారెడ్డి జిల్లాలో బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 7గంటలకు బయల్దేరి కామారె
నిరాశ, నిస్పృహలను ధరిచేరనివ్వకుండా, ఏకాగ్రతతో చదివితే లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సీ పార్థసారథి యువతకు సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మంద�
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)గా 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వికాస్రాజ్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యకార్యదర్శి ప్రమోద్కుమార్ శర్మ
సీఎం జగన్ను కలిసిన నీలం సాహ్ని| గుంటూర్ జిల్లాలోని తాడేపల్లిలోగల క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.