సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ భేటీ జరుగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, షెడ్యూల్ ప్రకటనపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.
అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని అమలు చేసేందుకు ఆపసోపాలు పడుతున్నది. సీఎం రేవంత్రెడ్డి అసంబద్ధ, అనాలోచిత నిర్ణయాలతో ఓవైపు రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయింది.
ములుగు మున్సిపాలిటీకి మా ర్గం సుగమమైంది. శనివా రం రాష్ట్ర మంత్రివర్గ స మావేశంలో ఈమేరకు సా నుకూల నిర్ణయం తీసుకోవడంతో మున్సిపాలిటీ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి.
హైడ్రాకు చట్టబద్దత కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్కు ఇంకా గవర్నర్ ఆమోదం లభించలేదని సమాచారం. ఆమోదానికి వెళ్లిన ఫైలుపై గవర్నర్ పలు కొర్రీలు వేసినట్టు తెలుస్తున్నది.
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆదివారం మధ్యాహ్నం జరుగనున్నది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3.30 గంటలకు సచివాలయంలో జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమాచార ఉత్తర్వులు జారీచేశారు.
ఉమామహేశ్వర లిఫ్ట్ పట్టాలెక్కనుంది. ఈనెల మొదటి వారంలో రూ.1,534కోట్లతో ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు మంజూరు కాగా, రెండు వారాల వ్యవధిలోనే సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావే
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన గురువారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్నది. ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ అంశాలపై చర్చించి ఆమోదించనున్నది.
కరోనా సహా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన జరుగనున్నది. మధ్యాహ్న