ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో గురువారం అకాలవర్షం కురిసింది. కోటగిరి, రుద్రూర్, నస్రుల్లాబాద్, బీర్కూర్ తదితర మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురవడంతో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. రోడ�
మెదక్ జిల్లా నిజాంపేట మండల వ్యాప్తంగా సోమవారం అకాల వర్షం కురిసింది. ఉదయం ఎండ ఉండటంతో రైతులు రోడ్ల వెంబడి, కల్లాల్లో ధాన్యం ఆరబెట్టారు. సాయంత్రం ఒక్కసారిగా వర్షం రావడంతో ధాన్యం తడిసింది. రైతులు తడిసిన ధా�
కొన్నిరోజులుగా అకాల వర్షం రైతులను ఆగమాగం చేస్తున్నది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో వర్షం కురుస్తుండడంతో కోతకు వచ్చిన పంట దెబ్బతినగా..కొన్నిచోట్ల ఆరబెట్టిన ధాన్యం తడిసిపోతున్నది. బుధవారం అర్ధరాత్రి, గురువార�
Errabelli Dayakar Rao | అకాల వర్షాలకు(Rains) తడిసిన ధాన్యాన్ని(Stained grain) ప్రభుత్వం కొనుగోలు చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Errabelli Dayakar Rao) డిమాండ్ చేశారు.
చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తారని, ఎక్కడైనా తడిసిన ధాన్యం ఉంటే వాటిని కూడా కొనుగోలు చేయిస్తామని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు. మండలంలోని కొమ్మాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయ�
MLA Sanjay kumar | అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యాన్ని(Stained grain) సర్కారు వెంటనే కొనుగోలు చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ డిమాండ్(MLA Sanjay kumar) చేశారు.
Minister Thummala | తడిసిన ధాన్యాన్ని(Stained grain) మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగులో చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala) అన్నారు.
దేశమంతా గులాబీ పరిమళాలు వెదజల్లే వేదికగా ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) భవన్ రూపుదిద్దుకున్నది. దేశ గౌరవానికి ప్రతీకగా నిలిచేలా, రాష్ర్టాల హక్కుల కోసం సాగించే చర్చలకు, దేశ ప్రజల ఆకాంక్షల కోసం �
CM KCR | అకాల వర్షాలతో కురవడం, పంటలు తడిసిపోవడంపై రైతులు ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని కూడా మొత్తం కొనుగోలు చేస్తామిన ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రశేఖరరావు భరోసానిచ్చారు. వ్యవసాయశాఖ కార్యాచరణపై ముఖ్యమ�
ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి | ధాన్యం తడిసిందని రైతులు ఎవరు అధైర్య పడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు.
కల్లాల్లో తడిసిన ధాన్యం, మిర్చి నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 11 : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. వాననీటితో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మిర్చి తడిసి ముద్దయ్యాయి. పిడుగుల�