ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ భూముల్లో హైకోర్టు భవనం నిర్మించాలన్న నిర్ణయంపై జాతీయ ఎస్టీ కమిషన్ విచారణ చేపట్టింది. ఇందుకు సంబంధించి యూనివర్సిటీ రిజిస్ట్రార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, �
భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, రేగళ్లపాడు నర్సరీల్లో ఆయిల్పామ్ మొక్కల కొనుగోలుతోపాటు సాగుచేసి నష్టపోయిన రైతుల ఫిర్యాదుపై జాతీయ ఎస్టీ కమిషన్ సోమవారం విచారణ జరిపింది.
కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి వారిని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఎస్సీఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
దళిత జాతికి చెందిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను అభివృద్ధి పనులు, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించకుండా అవమానిస్తున్న పెద్దపల్లి, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లపై అట్రాసిటీ కేస�
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన లగచర్ల ఘటనలో అమాయక గిరిజనులకు జాతీయ ఎస్టీ కమిషన్ అండగా నిలిచింది. అధికారులపై తిరగబడిన ఘటన అనంతరం గిరిజన మహిళలు, వృద్ధులు, చిన్నారులపై పోలీసులు వ్యవహరించిన తీరును జాతీయ ఎస్�
లగచర్ల ఘటనలో గిరిజనులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని, జైలు నుంచి విడుదల చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు చిలకమర్రి నర్సింహ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కందు�
ఎస్టీల కోసం ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటుచేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. కౌంటర్ దాఖలుచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. విచారణను 4 వారాలకు వాయిదా వ
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన చైర్మన్, స భ్యులను సీఎం కేసీఆర్ గురువారం నియమించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కమిషన్ సభ్యులుగా ఇద్దరికి స్థానం కల్పించారు.