పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ఏడాది 5.07 లక్షల మంది పరీక్ష ఫీజు చెల్లించగా, 2,700 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.
చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించింది ఓ మహిళ. ఆదిలాబాద్ రూరల్ మండలం రామాయి గ్రామానికి చెందిన శ్రీరామోజీ రేఖా ప్రభాకర్ తన 50వ ఏట ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల గెజిటెడ్ నంబర్-2లో
టెన్త్ హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసు విషయంలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను వరంగల్ పోలీసు కమిషనరేట్ అధికారులు సోమవారం విచారించారు. కమలాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల�
నీ స్వార్థ రాజకీయాలకోసం మా పిల్లలే దొరికిండ్రా?’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. హిందీ ప్రశ్న పత్రం బయటకు రావడంతో ఇక మొత్తం పరీక్షలు రద్దవుత�
పదో తరగతి పరీక్ష ప్రశ్నపత్రాన్ని వాట్సాప్లో సర్క్యూలేట్ చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని జిల్లా విద్యార్థి లోకం, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అ�
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో శాంతిభద్రతలకు భంగం కలిగించాలనే ఓ ముందస్తు ప్రణాళికతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టు�
రాజకీయ ప్రయోజనాల కోసం ఇంత దిగజారుడు తనమా? టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడడమెంటీ? పది ప్రశ్నపత్రాలు బయటకు పంపి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేయడమ�
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు బస్టాండ్కు వెళ్లే మార్గంలో పడిపోయిన పదో తరగతి ఆన్సర్ షీట్లు దొరికినట్టు రాష్ట్ర సర్కిల్ అసిస్టెంట్ డైరెక్టర్ రామకృష్ణ తెలిపారు.