Srutihasan as adhya | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం సలార్. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యా�
లోకనాయకుడు కమల్ హాసన్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అమెరికాకు వెళ్లి వచ్చిన తర్వాత కమల్కు కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్ అని తేలింది. దీం�
చెన్నై సొగసరి శృతిహాసన్ సోషల్మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. తరచు అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలిస్తుంటుంది. శుక్రవారం ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ అమ్మడు అభిమానులతో ప�
అగ్ర హీరో బాలకృష్ణ మరో మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్లో భాగం కాబోతున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. శృతిహాసన్ కథానాయిక. ప్రముఖ నిర్మ
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల అఖండ సినిమా చిత్రీకరణ పూర్తి చేసాడు బాలయ్య. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. సింహా, లెజెండ్ తర్వాత �
ఈ ఏడాది ‘వకీల్సాబ్’ చిత్రంతో తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది చెన్నై సోయగం శృతిహాసన్. ప్రస్తుతం ఆమె తెలుగు, హిందీ భాషల్లో చక్కటి అవకాశాలతో దూసుకుపోతున్నది. తాజాగా ఈ భామ తెలుగులో బాలకృష్ణ సరస�
‘కార్పొరేట్ శక్తుల నుంచి వ్యవసాయ రంగాన్ని కాపాడటానికి సిద్ధమవుతాడో పల్లెటూరి యువకుడు. ఈ ప్రయాణంలో అతడికి ఎలాంటి అవరోధాలు ఎదురయ్యాయో తెలియాలంటే తెరపై చూడాల్సిందే’ అంటున్నారు విజయ్ సేతుపతి. ఆయన హీరోగ�
నటనతో పాటు సంగీతంలో కూడా చక్కటి ప్రావీణ్యాన్ని కనబరుస్తుంటుంది అగ్ర కథానాయిక శృతిహాసన్. కంపోజింగ్తో పాటు గాయనిగా కూడా మంచి పేరు సంపాదించుకుంది. సంగీతంపై ఉన్న మక్కువే తనను సినీరంగంలోకి తీసుకొచ్చిందన�
కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో సినీ తారలందరూ మూడు నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు. దేశవ్యాప్తంగా కొవిడ్ తగ్గుముఖం పడుతుండటంతో వివిధ రాష్ర్టాల్లో అన్లాక్ ప్రక్రియ మొదలైంది. షూటింగ్లకు అనుమతి లభించడంత�
మనసులోని భావాల్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తుంది శృతిహాసన్. ఎలాంటి భేషజాలకు తావులేకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పడమే తన నైజమని అంటోందామె. ప్రస్తుతం సమాజంలో సంకుచిత ధోరణులు పెరిగిపోయాయని..ఎలాంటి పరిణ�
ప్రణయబంధానికి పరిణయంతోనే పరిపూర్ణత సిద్ధిస్తుంది. నచ్చిన తోడుతో ఏడడుగులు నడిస్తేనే జీవితానికి సాఫల్యత లభిస్తుంది. ప్రేమలో మునిగితేలుతున్న కథానాయికలు కూడా మనసిచ్చిన చెలికాడితో పెళ్లిపీటలెక్కే మధుర ఘ�
కరోనా సంక్షోభంలో అన్ని రకాలు జాగ్రత్తలు తీసుకుంటూనే జీవనపోరాటం సాగించాల్సిందేనని చెప్పింది సీనియర్ కథానాయిక శృతిహాసన్. మహమ్మారి అంతమయ్యేదాక వేచి చూస్తే ఆర్థికపరమైన సమస్యలు చుట్టుముడుతాయని పేర్కొ�