కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో సినీ తారలందరూ మూడు నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు. దేశవ్యాప్తంగా కొవిడ్ తగ్గుముఖం పడుతుండటంతో వివిధ రాష్ర్టాల్లో అన్లాక్ ప్రక్రియ మొదలైంది. షూటింగ్లకు అనుమతి లభించడంత�
మనసులోని భావాల్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తుంది శృతిహాసన్. ఎలాంటి భేషజాలకు తావులేకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పడమే తన నైజమని అంటోందామె. ప్రస్తుతం సమాజంలో సంకుచిత ధోరణులు పెరిగిపోయాయని..ఎలాంటి పరిణ�
ప్రణయబంధానికి పరిణయంతోనే పరిపూర్ణత సిద్ధిస్తుంది. నచ్చిన తోడుతో ఏడడుగులు నడిస్తేనే జీవితానికి సాఫల్యత లభిస్తుంది. ప్రేమలో మునిగితేలుతున్న కథానాయికలు కూడా మనసిచ్చిన చెలికాడితో పెళ్లిపీటలెక్కే మధుర ఘ�
కరోనా సంక్షోభంలో అన్ని రకాలు జాగ్రత్తలు తీసుకుంటూనే జీవనపోరాటం సాగించాల్సిందేనని చెప్పింది సీనియర్ కథానాయిక శృతిహాసన్. మహమ్మారి అంతమయ్యేదాక వేచి చూస్తే ఆర్థికపరమైన సమస్యలు చుట్టుముడుతాయని పేర్కొ�
టాలీవుడ్ లోనే కాదు మొత్తం దేశంలోనే ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు ప్రభాస్ తో నటించాలని కలలు కంటున్నారు. ఆ సిక్స్ ఫీట్ కటౌట్ అలా ఉంటుంది మరి. చూడగానే ఎవరైనా ఇట్టే పడిపోతారు. ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఎల�
పరుగు ఆపి కాస్త సేదతీరితే గమ్యంవైపు మరింత ఉత్సాహంతో అడుగులు వేయొచ్చు. సంధికాలంలో జీవితాన్ని తరచి చూసుకునే వీలుంటుంది. మన కథానాయికల్లో కొంత మంది ఇదే ఫిలాసఫీని ఫాలో అవుతున్నారు. వృత్తిపరంగా వచ్చిన విరామా�