Srishailam Temple | శ్రీశైలం పుణ్యక్షేత్రంలో జరగబోయే ఉగాది బ్రహ్మోత్సవాల దృష్ట్యా సత్రాల నిర్వాహకులతో ఆలయ అధికారులు సమావేశం నిర్వహించారు. 2022 ఉగాది బ్రహ్మోత్సవాల సమయంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని, అలాంటి �
కర్ణాటక, మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తున్నది. ఆదివారం జూరాలకు ఇన్ఫ్లో 2.60 లక్షల క్యూసెక్కులు, అవుట్ఫ్లో 2,52,987 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది.
Srishailam | ద్వాదశ జ్యోతిర్లంగ క్షేత్రమైన శ్రీశైలం ఆలయానికి ఆదివారం భక్తుల రద్దీ భారీగా పెరిగింది. విద్యార్థులకు వేసవి సెలవులు కావడం.. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు ఆదివారం సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాల�
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున మహా పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతున్నది. కార్తీకమాసం ఆఖరి సోమవారం పరమశివుడి దర్శనానికి ఉభయ తెలుగు రాష్ర్టాల నుంచే కాక ఉత్త ర దక్షిణాది యాత్రికులు కూడా అధిక సంఖ్యలో క
Srishailam | శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు త్రయోదశి ప్రత్యేక పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించినట్లు ఈవో లవన్న( EO Lavanna ) తెలిపారు. లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ ప్రదోషక
Srishailam | మహా పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా ముగిశాయి. దాదాపు నెల రోజుల పాటు ఈ ఉత్సవాలు ఘనంగా కొనసాగాయి. ప్రతి రోజు వేలాది మంది భక్తులు కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, కార
శ్రీశైళంలో దర్శనానికి వచ్చిన భక్తుడు మృతిచెందాడు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుండగా వల్లిక అశోక్ అనే భక్తుడు హఠాత్తుగా కిందపడిపోయాడు.
శ్రీశైల సూర్య సింహాసన పీఠాధీపతి జగద్గురు సిద్ధారామ మహాస్వామిజీ కడ్తాల్ : సమాజంలో ప్రతి ఒక్కరూ దైవభక్తి అలవర్చుకోవాలని శ్రీశైల సూర్య సింహాసన పీఠాధీపతి జగద్గురు సిద్ధారామ మహా స్వామిజీ అన్నారు. శ్రావణ మ�
శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో అమావాస్య ప్రత్యేక పూజలను శాస్తోక్తంగా అర్చక వేదపండితులచే నిర్వహించారు. అత్యంత శక్తివంతుడు, మహిమాన్వితుడైన క్షేత్ర పాలకుడు బయలు వీరభద్రస్వామికి బుధవారం ప్రదోషకాల సమయం�
శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రస్వామికి అమావాస్య ప్రదోషకాలంలో జరిగే అభిషేకంలో భకులు పాల్గొనే అవకాశాన్ని పరోక్ష సేవ ద్వారా కల్పిస్తున్నుట్లు ఈవో కేఎస్ రామారావు తెలిపారు. లోకకళ్యాణా�