కారు అదుపుతప్పి వ్యక్తి దుర్మరణం | కారు అదుపుతప్పి వ్యక్తి దుర్మరణం చెందగా డ్రైవర్కు తీవ్రగాయాలయ్యాయి. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ ప్లాంట్లో శుక్రవారం ఈ దుర్ఘటన జరిగింది.
పౌర్ణమి పూజలు | శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జునస్వామి అమ్మవార్ల క్షేత్రంలో వైశాఖ పౌర్ణమి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం పరివార దేవతలకు అర్చనలు అభిషేకాలు ఘనంగా నిర్వహించ�
శ్రీశైలం : ప్రపంచ ప్రజలను పట్టి పీడిస్తున్న కొవిడ్ మహమ్మారి పూర్తిగా నశించిపోయి అందరికీ ఆయురారోగ్యాలు కలుగాలని ఆశిస్తూ శ్రీశైల దేవస్థానంలో శీతలాదేవి ప్రత్యేక హోమాన్ని శనివారం నుండి ప్రారంభిస్తున్
శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. వివిధ ప్రాంతాల నుండి కుటుంబ సభ్యులతో కలసి వచ్చేవారంతా లాక్డౌన
శ్రీశైలం : ఈ కరోనా కాలంలో మాస్కు ఒక్కటే మనకు రక్ష అని శ్రీశ్రీ తత్వ వేదసాత్వ మార్ట్ శ్రీశైలం మేనేజర్ ప్రవీణ్శర్మ అన్నారు. కొవిడ్ బారి నుండి కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా అవగా
అందరికీ వైద్యం అందేలా చూడాలి | శ్రీశైల దేవస్థానం సిబ్బందికి, స్థానికులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఈఓ కేఎస్ రామారావు వైద్య సిబ్బందికి సూచించారు.
అమావాస్య ప్రత్యేక పూజలు | శ్రీశైల ఆలయ పరివార దేవతలకు అమావాస్య ప్రత్యేక పూజలు ఇవాళ నిరాడంబరంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కొలువైన కుమారస్వామికి ఉదయం షోడషోపచార పూజలు చేశారు.
కరోనా ఎఫెక్ట్.. శ్రీశైలంలో కళ్యాణకట్ట మూసివేత | ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో భక్తులు తలనీలాలు సమర్పించే కళ్యాణకట్టను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.
శ్రీశైలంలో తగ్గిన భక్తుల రద్దీ | కొవిడ్ కారణంగా శ్రీశైలానికి వచ్చే భక్తుల సంఖ్య పూర్తిగా తగ్గింది. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే భక్తులను శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి దర్శనానికి అనుమతిస్తున్నారు.
పరోక్ష సేవలను మరింత విస్తృతం చేస్తాం | శ్రీశైల దేవస్థానం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి రాలేని భక్తుల కోసం మెదలుపెట్టిన పరోక్షసేవలను మరింత విస్తృతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట