గత ఆరునెలల కాలంలో మిషన్ భగీరథ పథకం నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. ఈ పథకం నిర్వహణ గ్రామ పంచాయతీలకు అప్పగించాక నీటి సరఫరా లోపభూయిష్టంగా మారింది. లీకేజీల వల్ల కొన్ని చోట్ల స్వచ్ఛనీరు కలుషితమవుతున్నది.
వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్య ఏర్పడకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. జిల్లాలోని 566 గ్రామ పంచాయతీలు, వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతర�
ఒకప్పుడు గుక్కెడు నీటికోసం బిందెడు కష్టాలు పడాల్సి వచ్చేది.. ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని దూర ప్రాంతాలకు వెళ్లి నీటిని తెచ్చుకునేవారు.. అప్పుడప్పుడు వచ్చే నీటి ట్యాంకర్ కోసం పనిమానుకొని పడిగాపులు కాయా�
ఎంజీకేఎల్ఐ రైతుల పాలిట కల్ప తరువులా మారింది. శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆధారంగా నిర్మించిన ఈ ప్రాజెక్టు సాగునీటికి సమస్య లేకుండా చేసింది. ఎత్తిపోతల పరిధిలో ఎల్లూరు(కొల్లాపూర్), 2.14టీఎంసీలతో జొన్నలబొగుడ (క�
పాలమూరు ప్రాజెక్టు వద్ద జల సంబురం నెలకొన్నది. నార్లాపూర్ వద్ద మొదటి లిఫ్ట్ నుంచి కృష్ణమ్మ ఉబికివచ్చింది. ఈనెల 16న సీఎం కేసీఆర్ వెట్న్న్రు ప్రారంభించగా.. బుధవారం మొదటి పంప్ను ఇరిగేషన్ ఇంజినీర్లు ఆన్�
నాడు గుక్కెడు నీటి కోసం జనం బిందెడు కష్టాలు పడేవారు. కిలోమీటర్ల మేర నడిచివెళ్లి బోర్లు, బావుల వద్ద నుంచి నీటిని తెచ్చుకునేవాళ్లు.. ఎప్పుడో ఒక్కసారి కాలనీలు, గ్రామాలకు వచ్చే నీటి ట్యాంకర్ కోసం పనులు మానుక
నాగర్కర్నూల్, నమస్తే తెలంగాణ/దేవరకద్ర రూరల్, మార్చి 13 : యాసంగి పంటలకు ఊరట లభించింది. ఎంజీకేఎల్ఐ నీటిని విడుదల చేయడంతో ఎండిపోతున్న పంటలకు కొత్త ఊపిరి వచ్చింది. ఎంజీకేఎల్ఐ శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆధార�