Asia Cup | భారత క్రికెట్ జట్టు వచ్చే నెలలో ఆసియా కప్లో పాల్గొననున్నది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్తో మ్యాచ్ ఆడనున్నది. పాక్తో మ్యాచ్ను టీమిండియా ఆడుతుందా? లేదా? అన్న అనుమానాలున్నాయి. అయితే, తాజాగా బిగ్ అప్డే
మహారాష్ట్ర అసెంబ్లీలో మొబైల్ ఫోన్లో రమ్మీ (Rummy) ఆడుతూ కెమెరాకు చిక్కిన వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్రావ్ కోకాటేపై (Manikrao Kokate) వేటు పడింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆయనను వ్యవసాయ శాఖ నుంచి తప్పించ
Pakistan Hockey Team: ఆసియాకప్ టోర్నీలో ఆడేందుకు వచ్చే పాకిస్థాన్ హాకీ జట్టును అడ్డుకోబోమని కేంద్ర క్రీడాశాఖ వర్గాలు తెలిపాయి. వచ్చే నెలలో బీహార్లోని రాజ్గిర్లో ఆసియా కప్ హాకీ టోర్నీ జరగనున్నది.
Wrestling Federation Of India | కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ (Sports Ministry) కీలక నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేసింది.
చైనా వేదికగా ఈ నెల 23 నుంచి మొదలయ్యే ప్రతిష్ఠాత్మక ఆసియాగేమ్స్ కోసం కేంద్ర క్రీడాశాఖ సవరించిన జాబితాను ప్రకటించింది. కొత్తగా 22 మంది ప్లేయర్లకు చోటు కల్పిస్తూ గురువారం నిర్ణయం తీసుకుంది.
డబ్ల్యూఎఫ్ఐ అదనపు కార్యదర్శి వినోద్ తోమర్పై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వేటువేసింది. రెజర్లతో చర్చించిన తర్వాత మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది.
జాతీయ క్రీడా అవార్డులకు దరఖాస్తు గడవును పెంచుతూ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు రోజులు గడువు పొడిగిస్తూ అక్టోబర్ 1 తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఢిల్లీ ,జూన్ 19:2021సంవత్సరానికిగాను క్రీడా పురస్కారాల నామినేషన్లు,దరఖాస్తులు ఆహ్వానిస్తూ గత నెల 20న కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నెల 21వరకు ఉన్న దరఖాస్తుల గడువు తేదీని జూన్ 28వ త
న్యూఢిల్లీ: కరోనా వైరస్తో తన భర్తను కోల్పోయిన జాతీయ కబడ్డీ క్రీడాకారిణి తేజస్విని భాయికి కేంద్ర క్రీడాశాఖ అండగా నిలిచింది. కుటుం బ పెద్దను కోల్పోయి తీవ్ర బాధలో ఉన్న తేజస్వినికి క్రీడాశాఖ రూ.2 లక్షల ఆర్థ�
న్యూఢిల్లీ : ఇంగ్లండ్లో ఇప్పుడు టెన్నిస్ సీజన్. జూన్ 6వ తేదీన నాటింగ్హామ్ ఓపెన్ ప్రారంభంకానున్నది. ఆ ఈవెంట్లో సానియా మీర్జా పాల్గొనున్నది. ఇక ఆ తర్వాత జరిగే ఈవెంట్లు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పట
చొరవ తీసుకున్న జగన్మోహన్రావు హైదరాబాద్, ఆట ప్రతినిధి: కరోనా సోకి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆసియా పవర్లిఫ్టింగ్ మాజీ చాంపియన్ జోసఫ్ జేమ్స్కు కేంద్ర క్రీడాశాఖ రూ.2.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. హై