Man Kills Children, Hangs Self | భార్య వదిలేసి వెళ్లిపోవడంతో ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. దివ్యాంగులైన ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. ఆ తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటన�
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దివ్యాంగులకు మెరుగైన సేవలు అందించేందుకు విద్యావేత్తలు, పరిశోధకులు, నిపుణులు కృషి చేయాలని బీఎంఐ (బిహేవియర్ మూమెంట్ ఇండియా) ఫౌండేషన్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ స్�
దివ్యాంగులను ప్రోత్సహించడం కోసమే 5కే, 10కే రన్ నిర్వహిస్తున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. ఆదివారం శంషాబాద్ మండలంలోని కవ్వగూడ గ్రామంలో 18 ఎకరాల అటవీ ప్రాంతాన్ని గుర్త
ఏడాది వయసులో పోలియో బారినపడ్డారు. ప్రతి వేసవిలో ఒక ఆపరేషన్. పదహారేండ్లు వచ్చేసరికి మొత్తం ఎనిమిది శస్త్ర చికిత్సలు. అయినా కుంగిపోలేదు. ఆత్మవిశ్వాసం సడలలేదు. నటిగా, గాయనిగా, సామాజిక సేవకురాలిగా.. తన ప్రతి�
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, భవిత కేంద్రాల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తెలంగాణ ప్రభుత్వం వరం ప్రకటించింది. ఆరు నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షల వరకు ఉత్తీర్ణత మార
‘ఆ పిల్లలు ప్రత్యేకం. మిగిలినవారితో పోల్చకండి. ఆ పిల్లలు ఆణిముత్యాలు. ఇష్టమైన రంగంలో సానబెట్టండి. ఆ పిల్లలు బంగారాలు. చిన్నచూపు చూడకండి’ అని పిలుపునిస్తున్నారు ‘మార్గిక’ వ్యవస్థాపకురాలు డాక్టర్ నీనా ర�
సికింద్రాబాద్, సింధ్ కాలనీ. ‘హియర్ అండ్ సే’ క్లినిక్. క్లినిక్ అంటే హాస్పిటల్ వాతావరణాన్ని ఊహించుకుంటాం. కానీ అదొక సమ్మర్ క్యాంప్ను తలపిస్తుంది. పిల్లలతో మాటలు పలికిస్తుంటారు. వారికి కదలికలు నే
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుండే ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు మరోసారి తన గొప్ప మనసును చాటుకొన్నారు. దివ్యాంగ బాలికకు చేయూత అందించేందుకు ముందుకు వచ్చారు. బీహార్కు చెందిన ప్రియాంషుకుమారి దివ్యాంగ�
హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో ముగ్గురు దివ్యాంగులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం స్కూ టీలు అందజేశారు. కరీంనగర్ జిల్లా కుమ్మర్పల్లికి చెందిన శ్రీనివాస్, పెద్దపల్లి జిల్లా సు�