జిల్లాలో నకిలీ విత్తనాల నివారణ కోసం లా అండ్ ఆర్డర్ పోలీసులతోపాటు టాస్క్ఫోర్స్ బృందం, వ్యవసాయ అధికారులతో కలిసి సమన్వయంగా పని చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. నకిలీ విత్తనాలు సరఫర�
సైబర్ నేరగాళ్లు తన ఫేస్ బుక్ ప్రొఫైల్ను పోలిన రెండు నకిలీ ఫేస్బుక్ ప్రొఫైల్స్ను క్రియేట్ చేసినట్టు సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. వాటి నుంచి వచ్చే మెసేజ్లు, రిక్వెస్ట్లకు ఎవరూ స్పం�
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం పోలీస్, వ్యవసాయశాఖ అధికారుల సమన్వయ సమావేశాన్ని నిర్వహించి ఎస్పీ రాహుల్ హెగ్డే పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లా�
Fake account | సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా కేంద్రంగా సామాన్యులతోపాటు సంపన్న వర్గాల ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఫేక్ అకౌంట్లు సృష్టించి ఆర్థికంగా దోచుకుంటున్నారు.
భారత రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ నిర్భయంగా, ప్రలోభాలకు లొంగకుండా వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ పిలుపునిచ్చారు.
స్థానిక స్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయంలో ఐదు రోజుల పాటు జరుగనున్న మహా శివరాత్రి జాతర ఏర్పాట్లను కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ గురువారం పరిశీలించారు. భక్తులకు తాగునీరు, శానిటేషన్ వివరాలను అడిగి తెలుసు�
ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే జాన్పహాడ్ దర్గా ఉర్సుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. గురువారం మండలంలోని జాన్పహాడ్ దర్గాలో ఉత్సవాలకు ఏర్పాట్లను ట్రైనీ ఎస్పీ రాజే�
రాష్ట్రంలో రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారికి సంబంధించి పోలీస్ శాఖ వారు వాహనాలపై విధించిన పెండింగ్ చలాన్లపై రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ప్రకటించిందని ఎస్పీ రాహుల్ హెగ్డే శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపా�
తెల్లవారుజామున చలి తీవ్రత, మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఈ సమయంలో వాహనాలు నడిపేవారు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే బుధవారం ఒ�
ష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించే ప్రజా పాలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అధికారులను ఆదేశించారు.
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, మానవ అక్రమ రవాణా నిరోధం, తప్పిపోయిన బాలల గుర్తింపు, నిరాదరణకు గురైన పిల్లల సంరక్షణ లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఆపరేషన్ స్మైల�
జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్టులో ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. శనివారం బందోబస్తును పరిశీలిం�
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. మొత్తం 3,500 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.