యూపీలో ప్రభుత్వం కోల్పోతే కేంద్రంలో కూడా అధికారం కోల్పోతామని బీజేపీ భయపడిందని, అందుకే అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎన్నికల్లో గెలిచిందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.
రాబోయే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అధ్యక్షతన ఆదివారం ఓ కీలక భేటీ జరిగింది. ఈ భేటీకి ఆ పార్టీ సీనియర్ నేత, ఇటీవలే జైలు నుంచి విడుదలైన ఆజంఖాన్ డుమ్మా కొట్
CM KCR | సీఎం కేసీఆర్తో సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ సమావేశం ముసింది. రెండున్నర గంటలపాటు కొనసాగిన ఈ సమావేశంలో ఇరువు నేతలు పలు జాతీయ అంశాలపై చర్చించుకున్నారు.