Crime news | మొబైల్ ఫోన్ కోసం ప్రియుడు పడిన కక్కుర్తి.. ఓ హత్య కేసులో లవర్స్ ఇద్దరూ కటకటాల పాలయ్యేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ (Delhi) లోని అలీపూర్ (Alipur) కు చెందిన ప్రీతమ్ ప్రకాష్ (Pritam Prakash), సోనియా (Sonia) ఇద్దరూ �
పెద్దపల్లి జిల్లాలో రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం పర్యటించనున్నారు. కాగా వారికి స్వాగతం పలుకుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణార�
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటలైన అమేథి లేదా రాయ్బరేలీ నుంచి ఆమెకు టికెట్ ఇస్తారనే ప్రచారం జ�
Congress Party | ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలీ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఉత్కంఠకు మరో నాలుగైదు రోజుల్లో తెర
CM Revanth | తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. రెండు దస్త్రాలపై సంతకాలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీల దస్త్రంపైనే ఆయ
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధికా�
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష పాత్ర పోషించడం కాంగ్రెస్తో అయ్యే పని కాదని ఆయన ఎద్దేవా చేశారు. చాలా సంవత్సరాల పాటు అధికారాన్ని అనుభవించిన కాం�
కాంగ్రెస్ తన దిశను మార్చుకోబోతోంది. దశ మారకపోవడంతో దిశనే మార్చేయాలని, కొత్త సైద్ధాంతిక పునాదులతో పార్టీని పునర్నిర్మించాలని సోనియా భావిస్తున్నారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీకిఅత్యంత సన్నిహి
కాంగ్రెస్కు ఎలాంటి పీకేలూ అవసరం లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోమారు వ్యాఖ్యానించారు. సొంతంగా తన కాళ్లపై తాను నిలబడగలదని పేర్కొన్నారు. ప్రశాంత్ కిశోర్ గురువారం ఓ జాతీయ ఛాన�
వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదించిన ప్రతిపాదనలను ఆమోదించాలా? వద్దా? అన్న దానిపై కాంగ్రెస్ హైకమాండ్ భేటీ అయ్యింది. అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో జరుగుతున్న ఈ సమావేశానికి కాంగ్రె�
వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ పునరుత్థానం జరగాలన్నది సోనియా ప్రగాఢ ఆకాంక్ష. ఇందులో భాగంగా వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్తో పలు మార్లు భేటీ అయ్యారు. ఆయన నుంచి సలహాలు స్వీకరిం�
వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. వరుసగా మూడు సార్లు భేటీ అయ్యారు. ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇంతక�
కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ | కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. అధ్యక్ష ఎన్నిక వాయిదా పడడం ఇది మూడోసారి. కాంగ్రెస్ పార్టీ