సమాజాభివృద్దిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని కోరుట్ల ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు ఆవార్డుల పంపిణీ క�
పక్కింటివాడు కన్నుమూసినా... పలకరించడానికి ఆలోచిస్తున్న రోజుల్లో ఉన్నాం. అలాంటి చోట.. ఆ గ్రామంలో ఎవరు చనిపోయినా.. ఆ బాధను ఊరంతా మోస్తుంది. కన్నుమూసిన వ్యక్తికి తుది వీడ్కోలు పలకడానికి అందరూ తరలివస్తారు. కాట�
క్రమశిక్షణ, అంకిత భావం కలిగిన ఉపాధ్యాయులకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని పీఆర్టీయూ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూదోట రవికిరణ్ అన్నారు. బోధన్ పట్టణంలోని ఏఆర్ గార్డెన్స్ లో బోధన్ ప్రభుత్వ ఉన్నత ప�
వర్షాకాలం సీజన్ లో యూరియా కొరత రైతులను వేధిస్తోంది. ఇస్సాపల్లి గ్రామంలో బుధవారం యూరియా కోసం రైతుల ఉదయం నుంచి సొసైటీ గోదాం వద్ద బారులు తీరారు. యూరియా రాకపోవడంతో సొసైటీ గోదాం వద్ద సుమారు 200 మంది రైతులు చెట్ట
మన దేశం చాలా విషయాల్లో ప్రతిష్ఠ సంపాదించుకుని ఉండవచ్చు. కానీ మర్చిపోవాల్సిన, బాధపడాల్సిన మచ్చలూ కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి అతి చిన్నవయసులోనే సీరియల్ కిల్లర్గా మారినవాడు ఓ భారతీయుడు. పేరు అమర్జీత్ స
ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతొక్కరు పాటుపడాలని హుజూారాబాద్ ఏసీపీ వీ మాధవి పిలుపునిచ్చారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి�
ఉచిత క్రీడా శిక్షణా శిబిరాలు సమాజానికి ఎంతో అవసరమని బుల్లితెర హాస్యనటుడు ఆర్ఎస్ నంద( ఆర్ సదానందం) అభిప్రాయపడ్డారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరం ముగింప
Nizamabad | నస్రుల్లాబాద్ ఏప్రిల్ 14: నస్రుల్లాబాద్ మండలంలోని బొమ్మందేవ్ పల్లి నెమలి నాచుపల్లి నస్రుల్లాబాద్ దుర్కి తదితర గ్రామాల్లో అంబేద్కర్ జయంతి వేడుకలను నాయకులు అధికారులు ఘనంగా నిర్వహించారు.
ప్రస్తుత భారత న్యాయవ్యవస్థలో సమాజంలోని వివిధ సమస్యలు ఉదాహరణకు, కులం, మతం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, స్త్రీలోలత్వం వంటి రుగ్మతలు ప్రతిఫలిస్తున్నాయి. సమాజంలో ఉన్న అవలక్షణాలు న్యాయవ్యవస్థలో కూడ
సమాజంలో సోషల్ మీడియా పాత్ర కీలకమని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. శనివారం నాంపల్లిలోని మీడి యా అకాడమీ కార్యాలయంలో సోషల్ మీడియా జర్నలిస్టుల శిక్షణ తరగతులను ప్రారంభించారు.