నిజజీవితంలో జరిగిన ఘటనలు, క్యారెక్టర్ల నుంచి స్ఫూర్తి పొందుతూ సినిమాలు తీసేందుకు ఆసక్తి కనబరిచే వారిలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) ముందువరుసలో ఉంటాడు.
Minister Jagadish Reddy | నాగరిక సమాజానికి విద్యనే గీటురాయి అని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. దీపం చీకటిని పారద్రోలి వెలుగులు అందించిన చందంగానే విద్య మనిషి జీవితంలో వెలుగులు నింపుతుందని ఆయన స్పష్టం చేశారు. వర్ణ వ్
మానసిక సమస్యలను చాలా మంది పెద్దగా పట్టించుకోరు. కానీ.. ఒక వ్యక్తి జీవితాన్ని చిన్నాభిన్నం చేసేటంత భయానక పరిస్థితికి ఆ సమస్యలు దారి తీస్తాయని ప్రముఖ కౌన్సెలింగ్ సైకాలజిస్టు డాక్టర్ సి.వీరేందర్ చెప్పా�
అంబేద్కర్ ఆశయాలను సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలుచేసి చూపిస్తున్నారు. బాబాసాహెబ్ మాటలను పలు సందర్భాల్లో ఉటంకించడంతోపాటు ఆయన కలలను సైతం సాకారం చేస్తున్నారు. దళితోద్ధరణకు ముఖ్యమంత్రి ప్రత్యేక పథకాలు త�
ఆధునిక భారత నిర్మాతల్లో ఒకరు బాబూ జగ్జీవన్రామ్. రాజకీయాల్లో ఆచరణవాది. సానుకూల దృక్పథం, స్పష్టమైన దార్శనికత, విస్తృతమైన అధ్యయనం, గొప్ప మేధోశక్తి, స్థిరమైన సంకల్పబలం ఆయన సొంతం. ఓరిమి, కారుణ్యం, చర్చించే గ�
CJI Chandrachud | నకిలీ వార్తలు సమాజానికి చాలా ప్రమాకరమైనవని, వీటి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. ఈ ఫేక్ న్యూస్ సమాజంలో మతాల మధ్�
సమాజంలోని పౌరులందరూ తమ హక్కులను పొందాలని కలెక్టర్ డాక్టర్ బీ గోపి అన్నారు. మండలంలోని విశ్వనాథపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం పౌరహక్కుల దినోత్సవం (సివిల్ రైట్స్ డే) సందర్భంగా అవగాహన సదస్సు �
దేశంలో దోపిడీ లేని సమాజ నిర్మాణమే సీపీఐ లక్ష్యమని ఆ పార్టీ రంగారెడ్డిజిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. సీపీఐ 98వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని సోమవారం షాబాద్, కుర్వగూడ, నాగరకుంట గ్రామాల్లో
మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పిలుపునిచ్చారు. గురువారం పోలీసులు ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో ‘లింగ వివక్షత లేని సమాజం కోసం జాతీయ ఉద్యమం’ అనే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భ
అంటే ప్రాణుల్ని సృష్టిస్తున్నది బ్రహ్మ, పోషిస్తున్నది విష్ణువు, కాలంచెల్లిన వాటిని లయిస్తున్నది ఈశ్వరుడు! ఈ త్రిమూర్తులకు మూలం ‘పరబ్రహ్మ!’. ఆ ‘పరబ్రహ్మ స్వరూపుడైన గురువుకు నమస్కారం’ అన్నారు పెద్దలు ఎం�
అన్నదానంతో ఒక పూట ఆకలి తీర్చవచ్చు. విద్య అందిస్తే జ్ఞానం పంచవచ్చు. కానీ రక్తదానంతో ప్రాణదాత కావొచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి. రక్తదానాన్ని ప్రోత్సహించాలి’ అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ర�