యూత్ డిక్లరేషన్ పేరిట రెండు లక్షలు ఉద్యోగాలు వేస్తామని విద్యార్థులను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నది. పీజీలు, పీహెచ్డీలు పూర్తయినా ఉద్యోగాలు రా
నేటి సమాజంలో కొందరి దృష్టిలో, కొన్ని చోట్ల వ్యాపారానికి పెద్ద కేంద్రంగా భక్తి మారింది. కొత్త ఆలయ నిర్మాణమంటే భక్తులు, పాలకమండళ్ల ప్రతినిధులు, పాలకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ఆలయం ఎంత పెద్ద స్థ
మహిళలు సమాజానికి వెన్నుముక లాంటివారని అంతర్గాం మండలం ఆకేనపల్లి గ్రామ సర్పంచ్ గాదె స్రవంతి సుధాకర్ అన్నారు. ఆకేనపల్లి గ్రామపంచాయతి కార్యాలయంలో అదివారం మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ మధ్యకాలంలో కొందరు ‘కూలీ’ అనే పదాన్ని అవమానించేలా వాడుతున్నారు. వాళ్లేదో తక్కువ అనే అర్థం వచ్చేలా రాతలు రాస్తున్నారు. హేళన చేస్తున్నారు. కానీ.. కూలీలు అంటే పనికిమాలిన వాళ్లు కాదు. వాళ్లు అభివృద్ధి నిర్మా
Delhi CM Rekha Gupta | ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కుల పరంగా వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణులు సమాజంలో జ్ఞాన జ్వాలను వెలిగిస్తారని అన్నారు. గ్రంథాలు, ఆయుధాల ద్వారా మాత్రమే సమాజాన్ని, దేశాన్ని మనం రక్షించగలం అని వ్యాఖ్యానించా�
సమాజాభివృద్దిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని కోరుట్ల ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు ఆవార్డుల పంపిణీ క�
పక్కింటివాడు కన్నుమూసినా... పలకరించడానికి ఆలోచిస్తున్న రోజుల్లో ఉన్నాం. అలాంటి చోట.. ఆ గ్రామంలో ఎవరు చనిపోయినా.. ఆ బాధను ఊరంతా మోస్తుంది. కన్నుమూసిన వ్యక్తికి తుది వీడ్కోలు పలకడానికి అందరూ తరలివస్తారు. కాట�
క్రమశిక్షణ, అంకిత భావం కలిగిన ఉపాధ్యాయులకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని పీఆర్టీయూ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూదోట రవికిరణ్ అన్నారు. బోధన్ పట్టణంలోని ఏఆర్ గార్డెన్స్ లో బోధన్ ప్రభుత్వ ఉన్నత ప�
వర్షాకాలం సీజన్ లో యూరియా కొరత రైతులను వేధిస్తోంది. ఇస్సాపల్లి గ్రామంలో బుధవారం యూరియా కోసం రైతుల ఉదయం నుంచి సొసైటీ గోదాం వద్ద బారులు తీరారు. యూరియా రాకపోవడంతో సొసైటీ గోదాం వద్ద సుమారు 200 మంది రైతులు చెట్ట
మన దేశం చాలా విషయాల్లో ప్రతిష్ఠ సంపాదించుకుని ఉండవచ్చు. కానీ మర్చిపోవాల్సిన, బాధపడాల్సిన మచ్చలూ కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి అతి చిన్నవయసులోనే సీరియల్ కిల్లర్గా మారినవాడు ఓ భారతీయుడు. పేరు అమర్జీత్ స