ముంబై : ఫిట్నెస్కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే బాలీవుడ్ భామ దిశా పటానీ తరచూ తన ఫోటోలు, వీడియోలను ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటారు. లేటెస్ట్గా ఆమె పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో నెటిజన్లను అలరిస్తో
రాధికా ఆప్టే.. ఈ పేరు చెబితే అందరికి బోల్డ్ పాత్రలే గుర్తుకొస్తాయి. న్యూడ్, సెమీ న్యూడ్ పాత్రలు పోషిస్తూ..సెన్సెషన్ క్రియేట్ చేసిన రాధికా తెలుగులో రక్తచరిత్ర రెండు భాగాలు, ధోనీ, లెజెండ్, లయన్ వంటి చిత్రాల
అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం, ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి చెందిన 1500 కిలోల బంగారు న
పెండ్లి వేడుకలకు సంబంధించిన పలు వీడియోలు ఇటీవల వైరల్గా మారుతున్నాయి. ఆయా వీడియోలకు పెద్దసంఖ్యలో వ్యూస్ రావడమే కాకుండా నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇదే తరహాలో మరో వీడియో నెట�
న్యూఢిల్లీ: పెగాసస్ ( Pegasus ) స్నూపింగ్ కేసులో సుప్రీంకోర్టు పలు పిటీషన్లను పరిశీలిస్తున్నది. అయితే ఆ కేసులో ఇవాళ విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం దాన్ని సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసుల�
లక్నో, ఆగస్టు 7: సోషల్ మీడియా కళ్లెం లేని గుర్రంలా తయారైందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ముహూర్తం కోసం వేచిచూడకుండా వెంటనే దాన్ని అదుపు చేయాలని బీజేపీ ఐటీ, సోషల్ మీడియా విభాగం కార్యకర్తల
యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్లో నకిలీ అకౌంట్లు లైక్, షేర్, ఫాలోతో బహుమతులు అంటూ గాలం లింక్ క్లిక్ చేస్తే డార్క్నెట్కు మన సమాచారం నమ్మి మోసపోవద్దని సూచిస్తున్న సైబర్ నిపుణులు హైదరాబాద్, ఆగస్టు 5
హైదరాబాద్లో సిబ్బందిని పెంచుకోనున్న సంస్థ న్యూఢిల్లీ, ఆగస్టు 5: ఈ ఆర్థిక సంవత్సరం (2021-22)లో దాదాపు 5వేల మంది ఉద్యోగులను తీసుకోనున్నామని కస్టమర్ ఎంగేజ్మెంట్ సొల్యూషన్స్ను అందించే [24]7.ఏఐ తెలిపింది. సాన్ జ
ఆదాశర్మకు అభిమానులంటే ప్రత్యేకమైన ప్రేమ. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్తో నిత్యం టచ్లో ఉంటారు. తన మార్షల్ ఆర్ట్స్ సాధనకు సంబంధించి సోషల్ మీడియా ఖాతాల్లో తరచూ అప్డేట్స్ ఇస్తున్నారు. తాజా చిత్రం ‘క�