ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్పై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆయన పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారని ఎద్దేవా చేయడం
ఢిల్లీ,జూన్ 28: కోతిపిల్ల కోడిపిల్లను తనచేతిలోకి తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోడిపిల్ల ఆ కోతిపిల్ల నుంచి తప్పించుకోనేందుకు ప్రయత్నిస్తుండగా కోతిపిల్ల ఏంతో ప్రేమతో దాన్ని పట్టుకుంట�
కేంద్ర విద్యాశాఖ మంత్రి | కరోనా కారణంగా ఏడాది పదో, 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దయ్యాయి. ఈ క్రమంలో పరీక్షలపై విద్యార్థులకు ఉన్న అనుమానాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నివృత్తి చేయనున్నారు.
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నూతన ఐటీ నిబంధనలకు అనుగుణంగా ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా కంపెనీలు నకిలీ ఖాతాలపై ఫిర్యాదు అందిన 24 గంటల్లో వాటిని తొల
తెలుగింటి సీతమ్మగా గుర్తింపు తెచ్చుకొని అందరి ప్రేమ, అభిమానాలు అందుకున్న అంజలికి ఇటీవలి కాలంలో ఆఫర్స్ పెద్దగా రావడం లేదు. దాదాపు టాప్ హీరోల అందరి సరసన నటించిన అంజలి మంచి పేరు ప్రఖ్యాతలు �
డెలివరీ బాయ్కు బైక్ అందజేత ఫేస్బుక్ పేజీ సభ్యుల ఉదారత సైకిల్పై ఆర్డర్స్ అందిస్తున్న అఖిల్ అతడి కష్టాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేసిన రాబిన్ ముఖేశ్ టీవీఎస్ ఎక్సెల్ 100 వాహనం కొనిచ్చిన సభ్యులు స
నేటి పోటీతత్వ సమాజంలో మనిషి తనంతట తానుగా నిలదొక్కుకోవటానికి కావలసినది గోరంత విలువైన సమాచారం. కానీ నేడు దొరుకుతున్నది కొండంత విలువలేని సమాచారం. సమాచార ఆవశ్యకతకు సంబంధించి ‘నెట్వర్క్ ఈజ్ నెట్వర్త్&
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విటర్కు ఇండియాలో ఉన్న చట్టపరమైన రక్షణను కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది. కొత్త ఐటీ నిబంధనలకు లోబడని కారణంగా కేంద్రం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. కొత్త రూల
గ్రీవెన్స్ అధికారులను నియమించిన సంస్థలు జాబితాలో ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్.. న్యూఢిల్లీ, జూన్ 15 : కేంద్రప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనలను 800కు పైగా సోషల్మీడియా సంస్థలు, ఓట�
కేంద్రప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనలను సోషల్మీడియా సంస్థలు, ఓటీటీలు, డిజిటల్ మీడియా వేదికలు అంగీకరించాయి. నిబంధనల్లో నిర్దేశించిన మేరకు ప్రముఖ సామాజిక మాధ్యమాలు గ్రీవెన్స్, న
దేశీ పెండ్లిండ్లు అంటేనే బావ, బావమరుదుల మధ్య సరదాలు, మరుదులు, మరదళ్ల హంగామా అంతా ఇంతా కాదు. అయితే పెండ్లి వేడుకలో అందరి ముందు ఇలాంటి సరదాలు కొన్ని సార్లు వికటించిన ఘటనలు సోషల్ మీడియాల�
ట్విట్టర్కు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు | ట్విట్టర్కు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ఈ నెల 18న శుక్రవారం తన ఎదుట హాజరు కావాలని మంగళవారం ఆదేశించి
అమరావతి,జూన్ 13: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తులపై గుంటూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. పలువురు ప్రముఖ నేతల ఫోటోల మధ్య సీఎం జగన్ చిత్రాన్ని పెట్టి దీని�