సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ పర్సన్ అనే సంగతి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మాములు సమయంలోనే ఫ్యామిలీతో ఎక్కువగా గడిపే మహేష్ ఇప్పుడు కరోనా వలన ఇంటికి పరిమితం కావడంతో పిల్లలతో ఫ�
ఆధునిక సాంకేతిక ప్రపంచంలో సామాజిక మాధ్యమాలు పౌరుల జీవితాల్లో భాగమయ్యాయి. వ్యక్తిగత సంభాషణ, సందేశాల నుంచి సమాచార వినిమయానికి సోషల్ మీడియానే ప్రధాన సాధనం. కానీ మరోవైపు నకిలీ వార్తలు, టెర్రరిజం, మత విద్వే�
ఆ తాతకు ఇప్పటికే 28 మంది భార్యలు, 35 మంది సంతానం..ఏకంగా 126 మంది మనవలు, మనవరాళ్లు ఉన్నారు. అయితేనేం మరో పెండ్లికి సిద్ధమై భార్యల ఎదుటే ఆ ముచ్చట తీర్చుకున్నాడు. అప్పడెప్పుడో రాజులు డజన్ల కొద్దీ ర
వైద్యులు, పేరెంట్స్తో వాట్సాప్ గ్రూపులు చిన్నారుల సమస్యలను పోస్ట్ చేస్తున్న తల్లిదండ్రులు అందులోనే వైద్యుల సూచనలు థర్డ్వేవ్పై అనేక వెబినార్లు సిటీబ్యూరో, జూన్ 7 ( నమస్తే తెలంగాణ ) : థర్డ్ వేవ్.. ఇప�
సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నలు తూటాల్లా దూసుకొచ్చిన విమర్శలు ఏం చేయాలో పాలుపోని స్థితిలో మాజీమంత్రి హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): అసైన్డ్ భూముల కేసులో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్.
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విటర్కు చివరిసారి, కఠినమైన హెచ్చరికను జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. కొత్త ఐటీ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, లేదంటే చట్టపరమైన పర్యవసానాలను ఎదు�
ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం సామాజికమాధ్యమాల్లో మండిపాటు హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు తయారైంది మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం. ప్ర�
రాంచీ: ఇప్పుడున్నదంతా సోషల్ మీడియా యుగం. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే టైపు. ఇలాగే కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొందరు ఎలాంటి కామెంట్లు లేకుండా వీడియోలో పోస్ట్ చేయడం వల్ల దానికి ఎవరెవ�
న్యూఢిల్లీ: ఆన్లైన్ న్యూస్ పబ్లిషర్స్ కోసం ఇండియా తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలు సెర్చ్ ఇంజిన్ అయిన తమకు వర్తించవని గూగూల్ ఎల్ఎల్సీ వాదిస్తోంది. తమకు ఈ చట్టం వర్తిస్తూ ఏకసభ్య ధర్మాస
అమరావతి : కరోనా బాధితులకు తాను పంపిణీ చేస్తున్న ఆయుర్వేద ఔషధానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా అనుమతులు ఇవ్వలేదని ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తెలిపారు. నేటి నుంచి మందు పంపిణీ జరుగుతున్నట్లు సామాజిక మాధ్�
ఫర్టిలైజర్సిటీ, 27: సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను కించపరిచేలా, కులాల మధ్య వైషమ్యాలు సృష్టించేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు గోదావరిఖని ఏసీపీ ఉమేందర్ పేర్కొ�