సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అకౌంట్స్ లేని వారు కూడా కొత్త అకౌంట్స్ క్రియేట్ చేసుకొని మరీ అభిమానులకు దగ్గరవుతున్నారు. కాని ఆమీర్ ఖాన్, ఛార
ఒకప్పుడు వెండితెరపై అలరించిన ఛార్మి ఇప్పుడు నిర్మాతగా వైవిధ్యమైన సినిమాలు చేస్తుంది. ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఛార్మి ప్రస్తుతం లైగర్ అనే పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తుంద�
లింక్ క్లిక్ చేస్తే ఫోన్ డాటా చోరీ: సైబర్ నిపుణులు న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: అత్యాధునిక ఫీచర్ల కోసం ‘పింక్ వాట్సాప్’ను డౌన్లోడ్ చేసుకోవాలని వస్తున్న సందేశాలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణుల�
ముంబై: కరోనా కాలంలో ఎంతో మంది పేదలకు అండగా నిలిచి సాయం చేసిన రియల్ హీరో సోనూసూద్ ఇప్పుడు బ్యాండు సేవలు కూడా అందిస్తానని ముందుకొచ్చారు. ‘పెండ్లి బాజా వాయించే వారి కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే మమ్మల్ని
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ లో ఫ్రాన్స్ వ్యతిరేక నిరసనలు పలు ప్రాంతాల్లో హింసాత్మకంగా మారడంతో సోషల్ మీడియా వేదికలను ప్రభుత్వం కొద్ది గంటల పాటు నిలిపివేసింది. ఫేస్ బుక్, ట్విటర్, యూట్యూబ్, వాట్
గతేడాది వరకు ఎక్కడుందో తెలియనట్లు ఎక్కడో తెరవెనక ఉండిపోయింది శృతి హాసన్. కానీ 2021 మాత్రం ఈమెకు బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది రెండు సినిమాలతో అమ్మడి రేంజ్ మారిపోయింది. ఏడాది మొదట్లో క్రాక్ సినిమాతో క్రాకింగ్ హ
బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమంలో సాధారణ కంటెస్టెంట్గా వచ్చి విన్నర్, రన్నర్స్ కన్నా కూడా ఎక్కువ పాపులారిటీ పొందాడు సోహైల్. హౌజ్లో ఉన్నన్ని రోజులు ఫుల్ హంగామా చేసిన సోహైల్ బయటకు వచ్చాక కూడ
ఫాస్ట్ ఫుడ్ తింటూ డబ్బులు వృధా చేయడంతో పాటు ఆరోగ్యం పాడుచేసుకుంటున్నాడని భర్తకు లంచ్ ప్యాక్ ఇస్తే అతగాడు వాటిని అమ్ముతున్నాడని తెలియడంతో భార్య విస్తుపోయింది. భర్త ప్రేమగా తన కోసం ఇచ్చిన లంచ్ ప్యా�
రైళ్లలో రద్దీ | రైళ్లలో రద్దీ సాధారణంగానే ఉందని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా తెలిపారు. రైళ్లలో భారీగా ప్రయాణికుల రద్దీ నెలకొందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు, దృశ్యాలు అవాస్తవమని ఆయన �
ముంబై: ఇండియన్ టీమ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కుక్క పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడు తన కుక్కను పరిచయం చేస్తూ ట్విటర్లో షేర్ పోస్ట్కు కొన్ని గంటల వ్యవధిలోనే వేల సంఖ్య�