సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సెలబ్రిటీలలో తమన్నా ఒకరు. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉంది. అనిల్ రావి�
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అర్హ నెటిజన్స్కు చాలా సుపరిచితం. ఈ చిన్నారికి సంబంధించిన ఫొటోలను లేదంటే వీడియోలను అల్లు అర్జున్ , స్నేహా రెడ్డి తరచు షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా అర్హ చేస�
భార్య మీద కోపంతో నకిలీ ఈమెయిల్ ఐడీ సృష్టించి.. ఆమె ప్రతిష్టకు భంగం కలిగించిన భర్తను గురువారం రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. రామంతాపూర్ ఉప్పల్ ప్రాంతానికి చెందిన సుసర్లా వెంకట కిశోర్ �
సైబరాబాద్ సోషల్ మీడియా మేనేజ్మెంట్.. ప్రతి చిన్న సమస్యను పరిష్కరిస్తుంది. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్, హాక్ ఐ ద్వారా వచ్చే ప్రతి ఫిర్యాదును ఎప్పటికప్పుడూ పరిష్కరిస్తూ ఫిర్యాదుదారులకు అండగా న�
హైదరాబాద్ : బాధితురాలి నగ్న ఫొటోలను తొలిగించాలని లేఖలు రాసినా ఎందుకు డిలీట్చేయలేదని సామాజిక మాధ్యమ సంస్థలను హైకోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, గూగుల్లకు సోమవారం �
ఒకప్పుడు చేతిలో స్మార్ట్ఫోన్ ఉంటే చాలు. రెండు మాటలు… నాలుగు పాటలు అన్నట్లుగా ఉండేది. ఖాళీ సమయం దొరికితే చాలు సంగీతం వింటూ.. ఎంతో హుషారుగా గడిపేవారు. ప్రధానంగా ప్రయాణంలో అయితే ఏకంగా చెవులకు ఇయర్ ఫోన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీతో విలువైన క్షణాలు గడుపుతున్నాడు.ముఖ్యంగా పిల్లలు సితార, గౌతమ్తో కలిసి తెగ సందడి చేస్తుంటాడు. చిన్న పిల్లాడిలా మారి మహేష్ �
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో చాలా యాక్టివ్గా ఉంటూ బాలికలను మాత్రమే టార్గెట్ చేస్తాడు. వారితో చాటింగ్లో ముచ్చ ట్లు పెట్టి ముగ్గులోకి దింపి.. అశ్లీల మాటలతో పలకరిస్తాడు. ఈ విషయాలన్నింటినీ రికార్డు చేస�
పార్లమెంట్కు తెలిపిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ, మార్చి 17: సోషల్ మీడియా కట్టడికి నియంత్రణ సంస్థను ఏర్పాటుచేసే ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంట్కు వెల్లడించింది. అయిత�
షాకింగ్: సోషల్ మీడియాకు దూరంగా అమీర్ ఖాన్ సినిమా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వారి మూవీ అప్డేట్స్తో పాటు పర్సనల్ విషయాలను కూడా ఇందులో షే
ముంబై: బాలీవుడ్ సూపర్స్టార్ ఆమిర్ఖాన్ సోషల్మీడియాను వీడారు. ఈ మేరకు సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించారు. తన భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి, ఇతర అప్డేట్ సమాచారం తన ప్రొడక్షన్ బ్యానర్ అధికారిక ఖ�
న్యూఢిల్లీ: ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్న రైలు సర్వీసులు రద్దయ్యాయని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను రైల్వే మంత్రిత్వశాఖ సోమవారం నిరాకరించింది. సోషల్ మీడియాలో వచ్చిన వదంతులు పూర్తి�
మేడ్చల్ మల్కాజ్గిరి : సామాజిక మాధ్యమాల్లో యువతులను బెదిరిస్తున్న విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ వరంగల్కు చెందిన విద్యార్థి సుదీప్కుమార్ పలువురి యువ
ఓయూ ఫస్టియర్ పొలిటికల్ సైన్స్లో బోధన హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): సోషల్ మీడియా.. ఇటీవలికాలంలో సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న మాధ్యమం. వర్తమాన మీడియాను మించి వైరల్ అవుతున్న సోషల్మీ�