మిల్క్ క్రేట్ చాలెంజ్ను బ్యాన్ చేసిన టిక్టాక్ | ఈ డేంజరస్ చాలెంజ్ను టిక్టాక్ బ్యాన్ చేసింది. ఆ చాలెంజ్కు సంబంధించిన వీడియోలను కూడా యాప్ నుంచి తొలగించినట్టు ప్రకటించింది. ఆ చాలెంజ్ పేరుతో ఏ �
హీరోయిన్స్తో పోటీ పడి యాంకరమ్మలు అందాలతో రచ్చ చేస్తున్నారు. శ్రీముఖి,అనసూయ,రష్మీ,వి్ష్ణు ప్రియ ఇలా ఒకరిని మించి మరొకరు అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు.అయ�
పుష్ప సినిమాతో స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్గా మారిన అల్లు అర్జున్ సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాడు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలా ఏ సామాజిక మాధ్యమైన బన్నీ ఖాతాలో రికార్డ్ చేరాల్సిం�
సోషల్మీడియాలోఅసత్యప్రచారాన్ని నమ్మొద్దు భక్తులకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి హైదరాబాద్/తిరుమల, ఆగస్టు 30 (నమస్తేతెలంగాణ): తిరుమలలో ఇటీవల ప్రయోగాత్మకంగా ప్రారంభించిన సంప్రదాయ భోజన కార
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది.. ఎలా వైరల్ అవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. కొందరైతే ఓవర్ నైట్ స్టార్స్ అవుతారు. ఇటీవల బుల్లెట్టు బండి పాటకు డ్యాన్స్ చేసిన పెళ్లి కూతురే దానికి ఉదాహరణ. తను ఇప్పుడు సెలబ్
సోషల్మీడియాలో తనపై వచ్చే నెగెటివ్ ప్రచారం గురించి అస్సలు పట్టించుకోనని చెప్పింది ఢిల్లీ భామ కియారా అద్వాణీ. ప్రజల్లో విపరీతమైన ప్రాచుర్యం కలిగి ఉండే సినీరంగంలో తారల పట్ల భిన్న అభిప్రాయాలు వ్యక్తమవడ�
Obesity in Children | ఒప్పుకోక తప్పదు.. వయసుతో సంబంధం లేకుండా డిజిటల్ మీడియా ఓ వ్యసనంగా మారిపోయింది. ఆడుతూపాడుతూ చదువుకోవాల్సిన పిల్లలు టీవీ, సోషల్ మీడియా, మొబైల్ గేమ్స్ అంటూ ఏదో ఒక తెరకు అతుక్కుపోతున్నారు. దానికి
ప్రస్తుతం అప్ఘనిస్థాన్లో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. అప్ఘనిస్థాన్ను తాలిబన్లు ఆక్రమించుకొని.. అక్కడ అరాచకాలు సృష్టిస్తున్నారు. దీంతో అప్ఘాన్ పౌరులు దేశం విడిచి వెళ
గువాహతి: తాలిబన్లకు సోషల్ మీడియాలో మద్దతిచ్చిన 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలో జరిగింది. తాలిబన్లు 20 ఏండ్ల తర్వాత ఆఫ్ఘన్ను తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకోవడాన్ని స్వాగతిస్తూ, వా�
ఈ మధ్య సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇటీవలే తెలంగాణలో బుల్లెట్టు బండి పాటకు పెళ్లికూతురు వేసిన డ్యాన్స్ వీడియో ఎలా వైరల్ అయిందో అందరికీ తెలుసు. తాజాగా తన పెళ్లిల
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్( Facebook ) విద్వేష ప్రసంగాల కంటెంట్పై కఠినంగా వ్యవహరిస్తోంది. జూన్తో ముగిసిన రెండో త్రైమాసికంలో 3.15 కోట్ల ప్రసంగాల కంటెంట్పై చర్యలు తీసుకున్నట్లు ఆ సంస్థ వెల్�
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్న విషయం తెలిసిందే. ఒకవైపు పవన్ జపం చేస్తూనే మరోవైపు తన వ్యక్తిగత విషయాలతో పాటు సమాజంలో జరిగే ప్రతి అంశంపై స్పందిస్త�