Danam Nagender | ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా ట్వీట్లు చేస్తున్నారని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, పర్యాటక శాఖ
ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ప్రా రంభమైన ఈ వివాదం క్రమంగా విస్తరిస్తున్నది.
‘దివ్యాంగులు ఎయిర్లైన్స్లో పనికి రారు.. సివిల్ సర్జన్లుగా అక్కరకురారు అని చెప్పే అధికారం ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్కు ఎక్కడిది? ఆమెకున్న అధికారం ఏమిటి? ఎవరిని సర్వీసులోకి తీసుకోవాలో చెప్పేందుక
దివ్యాంగులను కించపర్చేలా ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు చేశారని, ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వికలాంగుల హక్కుల పోరాట సమితి నేతలు డీజీపీ జితేందర్కు సోమవారం వినతిపత్రం సమర్పించా�
సివిల్ సర్వీసెస్లో దివ్యాంగులకు రిజర్వేషన్ అవసరమా? అంటూ ఎక్స్ వేదికగా ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు హేయమని, ఇది దివ్యాంగులను కించపరచడమేనని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ �
సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో దివ్యాంగ కోటా ఎందుకు? ఇతర విభాగాల్లోని టెక్నికల్, ఆర్అండ్డీ, డెస్క్ జాబ్లు సరిపోతాయని రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ అభిప్రా�
వేసవికాలంలో నీటి ఎద్దడి నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోని తాగునీటి సరఫరా పరిస్థితిని ప్రతిరోజు నిశితంగా పర్యవేక్షించాలని సూచించారు. మిషన్ భగీరథ శా�
నీటి నాణ్యత పరీక్షల శాంపిల్స్ పెంచాలి వర్షాల దృష్ట్యా అధికారులకు మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సభర్వాల్ ఆదేశం హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ) : వరద ప్రభావిత ప్రాం తాల్లో తాగునీటి సరఫరాపై మరిన్ని జా�
జనగామ : ప్రజల భాగస్వామ్యంతో పల్లెల అభివృద్ధి గతంకంటే ప్రస్తుతం పల్లెల రూపురేఖలు మారాయని సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. గురువారం ఆమె జిల్లాలోని నేలపోగుల గ్రామంలో పర్యటించారు. పల్లె �
Chinnonipalli Reservoir | జోగులాంబ గద్వాల : జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ శుక్రవారం గట్టు మండలంలోని చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనులను పరిశీలించారు.
మాదాపూర్ : మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించాలంటే రుణ సంస్థల నుండి సులభంగా రుణాలు పొందే వెలుసుబాటు కల్పించాలని, అటువంటప్పుడే మహిళలు స్వయం ఉపాధితో పాటు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారని ఎమ్మెల్సీ కల్వ�