ఈ వానకాలం సీజన్ నుంచి సన్నాలు సాగు చేసి ప్రభుత్వ రంగ సంస్థల్లో ధాన్యం విక్రయించిన అన్నదాతలకు క్వింటాకు రూ.500బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో నల్లగొండ జిల్లాలో రికార్డు స్థాయిలో సన్నాలు స
అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండడం తగదని, ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధులు చెప్పినా పట్టించుకోరా? అని పలువురు సభ్యులు ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా పరిషత్లో చైర్మన్ బండ నరేందర్రెడ్డి అధ్యక్షత�
ఈ ఏడాది సన్నబియ్యం ధరలు అంచనాకు మించి పెరిగాయి. నాలుగేండ్లలో లేని విధంగా పైపైకి ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం బీపీటీ బియ్యం క్వింటా ధర కొత్తవి రూ.5 వేలు, పాతవి రూ.5,500 పలుకుతున్నాయి.
బియ్యం ధరలకూ రెక్కలొచ్చాయి. వారంరోజుల్లోనే సన్న బియ్యం ధర రూ.800 మేర పెరిగింది. ప్రస్తుత మార్కెట్లో పాత బియ్యం రూ.6,400 వరకు ధర పలుకుతుండగా.. కొత్త బియ్యం క్వింటాకు రూ.5,400 వరకు ఉన్నది. గతేడాది రూ.4,400 నుంచి రూ.4,800 ధర ఉ�
ఏ ఫంక్షన్ వచ్చినా.. కార్యం ఏదైనా సన్న బియ్యం వండాల్సిందే. నేటి కాలంలో సన్నబియ్యం లేనిదే ముద్ద దిగడం లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే మార్కెట్లో సన్నబియ్యానికి భలే డిమాండ్ ఏర్పడింది. దీంతోపాటు సన్నరకాల ధ�
సన్న బియ్యం కొందామంటే వెన్నులో వణుకు పుడుతున్నది. వారంలోనే క్వింటాల్పై సుమారు రూ.800 దాకా పెరగడం సామాన్యులను ఆందోళనకు గురిచేస్తున్నది. కిలో బియ్యం రూ.52 నుంచి రూ.60దాకా ధర ఉండడం, త్వరలోనే రూ.100కు కూడా చేరే అవకా
రేషన్ షాపుల ద్వారా ఇచ్చే దొడ్డు బియ్యం తినలేక కొందరు అమ్ముకుంటున్నారు. దీంతో బియ్యం అక్రమ దందా, రీసైక్లింగ్ పెరిగింది. ఇది గమనించిన సీఎం కేసీఆర్ రేషన్ కార్డు కలిగిన వారందరికీ సన్నబియ్యం ఇవ్వాలని నిర