కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత నిర్వాకం శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) పథకం భవితవ్యాన్ని ప్రమాదంలోకి నెట్టింది. సాంకేతికంగా సంక్లిష్ట రీతిలో పనులు మొదలు బెట్టి మూడడుగుల ముందుకు ఆరడుగుల వ
ఇదిలా ఉంటే టన్నెల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించాలంటే టీబీఎం (టన్నెల్ బోరింగ్ మిషన్)ను పూర్తిగా కట్ చేయాల్సిందేనని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు చెప్తున్నారని తెలుస్తున్నది. శిథిలాల తొలగింపునకు దాద
ఎస్సెల్బీసీ సొరంగం ప్రమాద ఘటనకు సంబంధించి కీలక అంశాలు తెరమీదకు వస్తున్నాయి. ఎలాంటి పరీక్షలు, అధ్యయనాలు చేయకుండానే పనులు హడావుడిగా ప్రారంభించినట్టు అర్థమవుతున్నది. కేవలం నిర్మాణ కంపెనీ అనామతు పరీక్షలత�
సుందిళ్ల బరాజ్ వద్ద సీపేజీ సమస్యను పరిష్కరించామని, గ్రౌంటింగ్ పూర్తి చేశామని నవయుగ నిర్మాణ సంస్థ ప్రతినిధులు స్పష్టంచేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచించిన మేరకు సాంకేతిక పరీక్�
బీఆర్ఎస్ పాలనతోనే నల్లమల ప్రాంతం అభవృద్ధి జరుగుతుందని, మూడో సారి అచ్చంపేట గడ్డపై గులాబీ జెండా ఎగురుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. గురువారం అమ్రాబాద్ మండలంలో ఇంటింటి ప�