హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ మరో 27.5 మిలియన్ డాలర్లు(రూ.225 కోట్ల) నిధులు సమీకరించింది. ప్రీ-సీరిస్ సీ ఫండింగ్లో భాగంగా సింగపూర్కు చెందిన గ్లోబల్ ఇన్వెస్ట్�
బెంగళూరు: హైదరాబాద్కు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ శుక్రవారం తమ రాకెట్ ఇంజిన్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. తమిళనాడులోని మహేంద్రగిరిలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన
హైదరాబాద్కు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ సంస్థ స్కైరూట్ మరో మైలురాయిని సాధించింది. తమ 3డీ ప్రింటెడ్ క్రయోజనిక్ ఇంజిన్ ధావన్-2 లాంగ్ డ్యూరేషన్ టెస్ట్ను విజయవంతంగా పరీక్షించింది. గత ఏడాది నవంబ
హైదరాబాద్ కేంద్రంగా ఏరోస్పేస్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్కైరూట్ స్టార్టప్ కొత్తగా విస్తరణపై దృష్టి సారించింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఏరోస్పేస్ పార్కులో ఇంటిగ్రేషన్�
Minister KTR | భారత అంతరిక్షయాన రంగంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలో తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కి చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన విక్రమ్-ఎస్ రాకెట్
Skyroot Aerospace | హైదరాబాద్కి చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన వీకేఎస్ రాకెట్ రేపు నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో స్కై రూట్ టీమ్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
Skyroot | దేశంలో తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగానికి అంతా సిద్ధమైంది. ఇప్పటివరకు ఇస్రో తయారుచేసిన రాకెట్లను ప్రయోగించడం మాత్రమే మనం చూశాం. కానీ మొదటిసారిగా ఓ ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన
హైదరాబాద్కు చెందిన ఏరోస్పెస్ స్టార్టప్ స్కైరూట్ ఏకంగా రూ.403 కోట్ల(51 మిలియన్ డాలర్ల) నిధులను సమీకరించింది. సిరీస్-బీ ఫండింగ్లో భాగంగా ఈ నిధులను సింగపూర్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న జీ