BJP Leader Rams Car Into People | చలి మంట ముందు కూర్చొన్న జనంపైకి బీజేపీ నేత కారు దూసుకెళ్లింది. దీంతో వారు గాల్లోకి ఎగిరిపడ్డారు. ఒక వృద్ధుడు, ఒక బాలుడు ఈ ప్రమాదంలో మరణించారు. మరి కొందరు గాయపడ్డారు.
యూరియా బస్తాల కోసం రైతులు రేయింబవళ్లు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కోరుట్ల మండలంలోని కల్లూరు గ్రామంలో గ్రామపంచాయతీ ముందు గల రహదారిపై యూరియా కోసం రైతులకు సకాలంలో అందించాలని డిమాండ్
మండలంలోని దోడంద గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజన యువ రైతు తుంరం ధాను తనకు వచ్చిన విభిన్న అలోచనతో ఆదివారం తన వ్యవసాయ భూమిలో మక్కజొన్న విత్తనాలు ట్రాక్టర్ కల్టివేటర్ పై వ్యవసాయ కూలీలను కూర్చోబేట్టి సరతల�
Mother Creates Reel With Child | ఒక మహిళ బావి అంచున ప్రమాదకరంగా కూర్చొన్నది. బావిలోకి వేలాడుతున్న పిల్లవాడ్ని ఒక చేతితో పట్టుకుని రిస్కీగా రీల్ చేసింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పిల్లవా�
monkey | పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఒక కోతి పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించింది. ఎంపీల కోసం రిజర్వు చేసిన లాబీ లోపలకు అది వచ్చింది. ఎంపీలు కూర్చొనే సీటుపై ఆ కోతి కూర్చొంది. ఈ వీడియో క�
Dalit boy, Muslim woman thrashed | పబ్లిక్ ప్లేస్లో కలిసి కూర్చొన్నందుకు దళిత యువకుడు, ముస్లిం యువతిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. (Dalit boy, Muslim woman thrashed) అంతేగాక వారిని ఒక గదిలో నిర్బంధించి ప్లాస్టిక్ పైపులు, ఇనుప రాడ్లతో కొట్టార
స్మార్ట్ఫోన్ వాడకం పెరిగిపోయాక.. కూరగాయలు కొనడానికి, సరుకులు తెచ్చుకోవడానికి కూడా బయటికి వెళ్లడం లేదు మనం. దీనికి తోడు, రోజంతా కూర్చుని చేసే ఉద్యోగాలు శరీరాన్ని కదలకుండా చేస్తున్నాయి. దీంతో మాంసాహారుల
సిట్టింగ్ ఈజ్ న్యూ స్మోకింగ్.. అంటారు. ధూమపానం ఎంత ప్రమాదకరమో, గంటలకొద్దీ కూర్చునే అలవాటూ అంతే ప్రాణాంతకం. ఇది గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక రుగ్మతలకు దారితీసే అవకాశం ఉందని నిపుణు