ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాపాయం నుండి రక్షణ పొంది సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని సిరికొండ ఎస్సై రామకృష్ణ పిలుపునిచ్చారు.
ట్యాంకర్ బైక్ ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సిరికొండ మండల కేంద్రంలోని హుస్సేన్ నగర్ వెళ్లే దారిలోని హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది.
కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులో ఈ నెల 11 నుండి 14 వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి మేజర్ లీగ్ బేస్బాల్ కప్ ఇండియా –2026 పోటీలకు సత్యశోధక్ పాఠశాల జట్టు ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్ నర్సయ్య తెలిపారు.
అటవీ భూములను కబ్జాల నుండి రక్షించాలని కోరుతూ సిరికొండ మండలం రావట్ల గ్రామస్తులు కలెక్టరేట్కు సోమవారం తరలివచ్చి ఆందోళన చేపట్టారు. నూతన కలెక్టరేట్ కార్యాలయం గేటు ఎదుట బైఠాయించి నిరసన కార్యక్రమం నిర్వహి�
ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు సాయి ఎడ్యుకేషన్ సొసైటీ కృషి చేస్తోందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. విశ్రాంత ఐఆర్ఎస్ జరుపుల గోవిందు, డాక్టర్ లీలా ఆధ్వర్యంలో పందిమడుగు ప్ర�
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఐకేపీ వీవోఏలకు కనీస వేతనాలు అందించాలని మండల సమైఖ్య ఆధ్వర్యంలో ఏపీఎం సువర్ణకు, ఎంపీడీవో కార్యాలయం, పోలీస్ స్టేషన్లలో మంగళవారం వీవోఏలు సమ్మె నోటీసులు అందజేశారు.
సిరికొండ మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సివిల్ సప్లయ్ విజిలెన్స్ అధికారి శేఖర్ రెడ్డి శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రం నిర్వహణపై రైతులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్
వేసవికాలంలో పల్లెల్లో అడుగంటుతున్న భూగర్భ జలా లు తీవ్ర నీటి సమస్య ఏర్పడింది. దీంతో తాగునీరు అందక పల్లె ప్రజలు అల్లాడిపోతున్నారు. సిరికొండ మండలంలోని తాళ్లరామడుగు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వడ్డెర కాలనీ�
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
విద్యతోనే సమాజ మార్పు సాధ్యమని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మెన్ తాహేర్ బీన్ హందాన్ అన్నారు. పూలే దృష్టిలో నిజమైన స్వాతంత్రం అంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ కాదని సామాజిక స్వేచ్ఛ కూడా అని పేర్కొన్నారు.
పెద్దవాల్గోట్లో మండలంలో పెద్దవాల్గోట్ గ్రామంలో గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా ఘనంగా శోభయాత్ర నిర్వహించారు. పెద్దవాల్గోట్ గ్రామంలోని హనుమాన్ మందిరం నుండి శోభాయాత్ర ప్రారంభమైంది.
బ్రిటీష్ సామ్రాజ్య వాదాన్ని గడగడ లాడించిన విరయోధులు షహీద్ సర్దార్ భగత్ సింగ్-రాజ్ గురు-సుఖ్ దేవ్ల వర్ధంతి వారోత్సవాల్లో భాగంగా సీపీఐ(ఎం ఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో 95వ వర్ధంతి మండల కేంద్రంలోని ఆశ్రమ
పిచ్చికుక్క దాడిలో పలువురు గాయాలపాలైన ఘటన సిరికొండ మండలంలో ని చిమన్ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పిచ్చికుక్క వీధిలో తిరుగుతూ కనబడిన వారిపై దాడి చేసి గాయపరిచింది.