రైతుల స్థిరాభివృద్ధికి దోహదపడేలా వికసిత కృషి శిక్షణ నూతన వ్యవసాయ పద్దతులపై దృష్టి సాధించాలని భారత వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ వి.మానస, కేవీకే గడ్డిపల్లి శాస్త్రవేత్త ఎ.కిరణ్ అన్నారు. మోతె మం
ఆదిలాబాద్ జిల్లాలో (Adilabad) పెండ్లింట విషాదం నెలకొంది. పెండ్లి కొడుకుని వధువు ఇంటికి తీసుకొస్తుండగా జరిగిన ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పిరస్థితి విషమంగా ఉన్నది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మం�
Sirikonda BRS | సిరికొండ ఏప్రిల్ 23 : సీపీఎం పార్టీకి చెందిన మల్లెల సుమన్ రూరల్ ఇన్చార్జి బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో బుధవారం బీఆర్ఎస్లో చేరారు. కాగా సుమన్కు జగన్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ సిరికొండ మండలంలోని తాళ్లరామడుగు గ్రామంలో వీడీసీ ఆధ్వర్యంలో కప్పతల్లి ఆటలు ఆడారు. గ్రామంలో పెద్దలు, చిన్నారులు రోకలికి కప్పలను కట్టి ఇంటింటికీ తిరుగుతూ నృత్యాలు చేశార�
రాష్ట్ర శాసనమండలిలో బీఆర్ఎస్ పక్షనేతగా మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిని ఎంపిక చేసే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మధుసూదనాచారి రాష్ట్ర శాసనసభకు త
RTC Chairman | ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రానికి చెందిన కాపు ముట్టడి కా
సిరికొండకు నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేయాలని కోరుతూ సిరికొండ సర్పంచ్, పాలకవర్గం మంత్రి హరీశ్రావుకు గతంలో విన్నవించారు. మాజీ ఎంపీ నగేశ్ కూడా ఈ విషయమై పలుమార్లు మంత్రి హరీశ్రావును కలిసి విన�
Neradigonda | నేరడిగొండ (Neradigonda) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని కుప్తి బ్రిడ్జిపై బుధవారం రాత్రి వేగంగా దూసుకొచ్చిన గుర్తుతెలియని వాహనం బైకును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్పై