సింగూరు డ్యామ్ అత్యంత ప్రమాదకరస్థితిలో ఉన్నదని, దీనిపై తక్షణం స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) హెచ్చరించింది.
Pattolla Sashidhar Reddy | జూలై మాసం పూర్తికావస్తుందని, వేసినటువంటి నారుమడులు అన్ని ఎండిపోకుండా తక్షణమే నిబంధనల ప్రకారం ఉన్నటువంటి 0.5 టీఎంసీల నీటిని వెంటనే విడుదల చేయాలని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిని మెదక్ మాజీ ఎమ్మె�
రైతుల డిమాండ్లు, బీఆర్ఎస్ హెచ్చరికల నేపథ్యంలో ఎట్టకేలకు సాగుకు సింగూరు జలాలను విడుదల చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం గంగమ్మ తల్లికి పూజలు చేసి లిప్ట్ ద్వారా సింగూర�
వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టాయి. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో శుక్రవారం మోస్తరు వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లాలో 27.4 మి.మీటర్ల సాధారణ వర్షపాతం నమోదైంది. సింగూరు ప
ప్రతి ఎకరానికి సాగు నీరు అందించే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ అపర భగీరథుడిగా మారి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పను లు శరవేగంగా జరుగుతున్నాయి. నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలో కాళేశ