సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు దగా చేసిందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జి.మధు అన్నారు. బుధవారం ఇల్లెందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద సింగరేణి కాంట్రాక్ట్ కా�
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాభాల వాటా విషయంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఐ ఎఫ్ టి యు) ఆధ్వర్యంలో కార్మికులు మంగళవారం నల్�
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న 32 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం జనరల్ సెక్రెటరీ మడిపల్లి కరుణాకర
సింగరేణి సంస్థలో సివిల్ అధికారులు అక్రమ పద్ధతుల్లో కాంట్రాక్టు కార్మికులను నియమించడంపై ఆగ్రహిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు బంగ్లోస్ వద్ద కాంట్రాక్టు కార్మికులు శు�
సింగరేణి వ్యాప్తంగా వివిధ డిపార్ట్మెంట్లలో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి అండగా తమ సంస్థ ఉంటుందని ఆలిండియా ఎస్సీ, ఎస్టీ రైట్స్ �
సింగరేణి సంస్థకు గుండెకాయగా చెప్పుకునే అన్వేషణ విభాగం ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే బెల్లంపల్లి విభాగాన్ని మూసివేసిన సింగరేణి యాజమాన్యం.. రామగుండం వ�
సింగరేణి సంస్థ కాంట్రాక్ట్ కార్మికులకు ప్రయోజనం కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత ప్రమాద బీమాను రూ. 40లక్షలకు పెంచనుంది. ఈ మేరకు బ్యాంక్ ఆఫ్ బరోడా తో సంస్థ ఒప్పందం కుదుర్చుకోనుంది.