అమరావతి: కర్నూల్ శివారులోని పంచాలింగాల అంతరాష్ట్ర సరిహద్దు ఏఈబీ చెక్ పోస్ట్ వద్ద మంగళవారం పోలీసులు సిబ్బంది జరిపిన వాహన తనిఖీల్లో అక్కల్ కోట్ పట్టణం,షోలాపూర్ జిల్లా,మహారాష్ట్ర రాష్ట్రకు చెందిన షేక్ మై�
ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని రఘునాథ పాలెం మండలం వీవీ పాలెంలో భారీగా గుట్కా ప్యాకెట్లు పట్టుకున్నారుపోలీసులు. రూ.7లక్షల విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం నగరంలోని పుట్ట�
బీబీనగర్ : అక్రమంగా పశువులను తరలిస్తున్న రెండు డీసీఎం వాహనాలను పట్టుకున్నట్టు ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ తెలిపారు. వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో పశువులను తరలిస్తున్నట్టు పెట్రోలింగ్ మొబైల్ 100 నంబ
ఖమ్మం :ఖమ్మంలో నాలుగు లక్షల నిషేధిత గుట్కా ప్యాకెట్లను టాస్క్ఫోర్సు పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకుని మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో నిందితున్ని అప్పగించారు. ఖమ్మంలోని ప్రకాష్ నగర్కు చెందిన కొదుమూర�
ముదిగొండ : ముదిగొండలో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్నపేలుడు పదార్దాలను ముదిగొండ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన కుంచం సు�
వేంసూరు:మండలంలో అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే, ట్రాక్టర్లను సీజ్ చేయడంతో పాటు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తహసీల్దార్ ఎండీ.ముజాహిద్ తెలిపారు. మండలపరిధిలోని దుద్దేపూడి గ్
భద్రాచలం: భద్రాచలం పట్టణంలో ఇటీవల గంజాయి ఎక్కువగా పట్టుబడుతుండటంతో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జీ. అంజన్ రావు భద్రాచలంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా డీసీ ఆదేశాల మేరకు ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీ�
గీసుగొండ : గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ జాన్పాకలో శుక్రవారం టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేసి 40 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నట్లు టాస్క్ఫోర్స్ ఏసిపి రఘునాథ్ గైక్వాడ్ తెలిపారు. నర్సంపేటకు చెందిన ఇఫ్�
నర్మెట: నర్మెట మండలంలోని ఆగాపేట గ్రామంలో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి రూ.6 లక్షల 50వేల విలువైన అక్రమ రేషన్ బియ్యం పట్టుకున్నారు. ను సోమవారం స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆ�
వేంసూరు: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తహసీల్దార్ ఎండీ. ముజాహిద్ తెలిపారు. దీనిలో భాగంగా బుధవారం తెల్లవారుజామున దుద్దేపూడి వాగు నుంచి అక్రమంగా ఇ�
చింతకాని: మండల పరిధిలో చిన్నమండవ గ్రామం సమీపంలోని మున్నేరు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 8 ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని పోలీసులు స్టేషన్కు తరలించి కేసులు నమోదు చేశారు. ఎస్సై లవణ్కుమార్ మాట్లాడుతూ �
ఎర్రుపాలెం: మండల పరిధిలోని తక్కెళ్లపాడు గ్రామసమీపంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్బియ్యాన్ని జిల్లా సివిల్సప్లై అధికారులు పట్టుకున్నారు. జిల్లా సివిల్ సప్లై అధికారి బీ.రాజేందర్ మాట్లాడుతూ అక్రమంగా ర
పినపాక : మండలంలోని ఏడూళ్ళబయ్యారం పెద్దవాగులోని అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. రెండు ఇసుక లారీలు, ఒక జేసీబీని ఆదివారం అర్థరాత్రి ఏడూళ్ళబయ్యారం పోలీసులు పట్టుకుని స్టేషన్కు